NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం 
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం 
    కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కుదరదు

    ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 25, 2023
    06:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన సమస్యలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని, తాము కేవలం మధ్యవర్తిగా ఉంటామని స్పష్టం చేసింది.

    విభజన చట్టంలోని వివిధ అంశాలపై తెలుగుదేశం ఎంపీలు రామ్మోహన్‌ నాయుడు, కేశినేని నాని లోక్‌సభలో వివిధ ప్రశ్నలు అడిగారు.

    ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు.

    కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్వహణ సాంకేతికంగా, ఆర్థికంగా ఇబ్బందికరమని కేంద్రం ప్రకటించింది.

    అందుకే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఉక్కుశాఖ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని కేంద్రం గుర్తుచేసింది.

    వివిధ వర్సిటీలు, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణాలకు కలిపి రూ. 21,154 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది.

    DETAILS

    మేజర్‌పోర్టుకు రామాయపట్నం వద్దంటే మరో ప్రదేశాన్ని గుర్తించాలని కేంద్రం సూచన

    గిరిజన వర్సిటీకి రూ.24 కోట్లు, వ్యవసాయ వర్సిటీకి రూ.135 కోట్లు, ఐఐటీకి రూ.1,022కోట్లు, పోలవరానికి రూ.14,969 కోట్లు, ఎయిమ్స్‌కు రూ.1,319 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు, ఐసర్‌కు రూ.1,184 కోట్లు విడుదల చేసినట్లు నివేదికలో పేర్కొంది.

    రూ.106 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ నిర్మిస్తామని చెప్పి, 2023-24లో రూ.10 కోట్లే కేటాయించారని ఎంపీలు సభ దృష్టికి తీసుకెళ్లారు.

    దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదని కేంద్రం బదులిచ్చింది. ఇప్పటికే రామాయపట్నం నాన్‌ మేజర్‌ పోర్టుగా నోటిఫై చేశారని, రామాయపట్నం మైనర్‌ పోర్టును డి-నోటిఫై చేయాల్సిందిగా గతంలోనే ఏపీకి చెప్పినట్లు కేంద్రం వివరించింది.

    మేజర్‌పోర్టుకు రామాయపట్నం వద్దంటే మరో ప్రదేశాన్ని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచనలు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హోంశాఖ మంత్రి
    దిల్లీ
    కేంద్ర ప్రభుత్వం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    హోంశాఖ మంత్రి

    చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం ఆంధ్రప్రదేశ్
    దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం జమ్ముకశ్మీర్

    దిల్లీ

    దిల్లీలో కాల్పుల కలకలం.. 12 కేసుల్లో నిందితుడు, కిరాయి హంతకుడు కమిల్ అరెస్ట్   భారతదేశం
    ఎల్జీపై సీఎం కేజ్రీవాల్ గరంగరం.. దిల్లీ గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం  అరవింద్ కేజ్రీవాల్
    భాజపా అధిష్ఠానం కీలక నిర్ణయం.. 4 రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    Delhi: దిల్లీని ముంచెత్తిన వర్షాలు, స్తంభించిన జనజీవనం వర్షాకాలం

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం దిల్లీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి

    ఆంధ్రప్రదేశ్

    ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా  ప్రభుత్వం
    బాప్టిజం ఘాట్ నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే.. 3 వారాలకు విచారణ వాయిదా భారతదేశం
    వైఎస్ జగన్ సంస్థలు జగతి, భారతి, ఎంపీ విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు  సుప్రీంకోర్టు
    ఏపీ పర్యాటకానికి జోష్; 3 ఒబెరాయ్ హోటళ్లకు సీఎం జగన్ శంకుస్థాపన  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025