NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court : రిషికొండలో నిర్మాణాలపై సుప్రీం సంచలన తీర్పు.. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని నిలదీత 
    తదుపరి వార్తా కథనం
    Supreme Court : రిషికొండలో నిర్మాణాలపై సుప్రీం సంచలన తీర్పు.. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని నిలదీత 
    ప్రజాప్రయోజనం ఏముందని నిలదీత

    Supreme Court : రిషికొండలో నిర్మాణాలపై సుప్రీం సంచలన తీర్పు.. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని నిలదీత 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 03, 2023
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో రుషికొండ ప్రాంతంలో ఏపీ సర్కార్ చేపట్టిన నిర్మాణాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది.

    ఈ మేరకు సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ క్రమంలోనే పిటిషన్ రాజకీయంగా ప్రేరేపితమై ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

    ఈ నేపథ్యంలోనే విశాఖలోని రుషికొండ నిర్మాణాల అంశంలో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత కోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచనలు చేసింది.

    రుషికొండలో అక్రమ నిర్మాణాలు, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా విజయవాడకు చెందిన పర్యావరణ వేత్త లింగమనేని శివరామ ప్రసాద్ పిల్ దాఖలు చేయడం గమనార్హం.

    details

    ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది : సీజేఐ

    ఈ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

    ఏపీ హైకోర్టు, ఎన్జీటీల్లో కేసులు పెండింగ్ ఉన్న కారణంగా ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.

    ఇదే సమయంలో పిల్ దాఖలుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది రాజకీయ ప్రేరేపితంగా ఉందని, రాజకీయాలకు ఇది సరైన వేదిక కాదని సూచించింది.

    రాష్ట్ర ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దని అంటారా, ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని పిటిషనర్ ను భారత ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    సుప్రీంకోర్టు

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    చంద్రబాబు కి మరో షాక్..అక్టోబర్ 5 వరకు  రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు  భారతదేశం
    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం  సచివాలయం
    అమరావతి రింగ్‌ రోడ్డు కేసులో 'ఏ14'గా నారా లోకేశ్ నారా లోకేశ్

    సుప్రీంకోర్టు

    Ban on firecrackers: ఢిల్లీ ప్రభుత్వ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన  సుప్రీంకోర్టు   భారతదేశం
    దిల్లీ లిక్కర్ పాలసీ: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ వాయిదా  మనీష్ సిసోడియా
    దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  కల్వకుంట్ల కవిత
    HCA : హెచ్‌సీఏ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025