NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తాలిబాన్ ప్రతినిధులకు ఆన్‌లైన్ క్రాష్ కోర్సులో భారత్ శిక్షణ
    తదుపరి వార్తా కథనం
    తాలిబాన్ ప్రతినిధులకు ఆన్‌లైన్ క్రాష్ కోర్సులో భారత్ శిక్షణ
    తాలిబాన్ ప్రతినిధులకు ఆన్‌లైన్ క్రాష్ కోర్సులో భారత్ శిక్షణ

    తాలిబాన్ ప్రతినిధులకు ఆన్‌లైన్ క్రాష్ కోర్సులో భారత్ శిక్షణ

    వ్రాసిన వారు Stalin
    Mar 14, 2023
    07:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ సభ్యులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యే 'ఇండియా ఇమ్మర్షన్' ఆన్‌లైన్ కోర్సుకు హాజరయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఐఎం-కోజికోడ్‌లో ఈ ఆన్ లైన్ క్రాష్ కోర్సును నిర్వహిస్తోంది. మార్చి 14 నుంచి మార్చి 17 వరకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తున్నారు.

    భారతదేశ వ్యాపార వాతావరణం, సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ వ్యవస్థపై లోతైన అవగాహనను పెంపొందించడానికి 'ఇమ్మెర్సింగ్ విత్ ఇండియన్ థాట్స్' అంశంపై శిక్షణ ఇచ్చేందుకు భారత్ భాగస్వామ్య దేశాలను ఆహ్వానించింది.

    తాలిబాన్ల పాలనను భారత్ గుర్తించికపోయినప్పటికీ, ఆ దేశ ప్రతినిధులను ఆహ్వానించడం గమనార్హం.

    తాలిబాన్

    1964లో ఐటీఈసీ ఏర్పాటు, 160 దేశాల ప్రతినిధులు

    ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ)ప్రోగ్రామ్‌లో భాగంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఆన్ లైన్ కోర్సును నిర్వహిస్తోంది.

    ఐటీఈసీ అనేది చాలా పురాతనమైనది. 1964లో ఐటీఈసీని స్థాపించారు. కెపాసిటీ-బిల్డింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రముఖమైనది. ఐటీఈసీ ప్రోగ్రామ్‌లో 160 కంటే ఎక్కువ దేశాల నుంచి 200,000మంది అధికారులు నమోదు చేసుకున్నారు.

    ఈ క్రమంలో తాలిబాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిప్లమసీ అధిపతి ఈ కోర్సు కోసం నమోదు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

    తాలిబాన్ పాలనను గుర్తించకపోయినప్పటికీ, వారి ప్రతినిధులను భారత్ శిక్షణకు ఆహ్వానించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆఫ్ఘనిస్తాన్
    ఆఫ్ఘనిస్తాన్

    తాజా

    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు
    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా
    Yusuf Pathan : కేంద్రాన్ని త‌ప్పుప‌ట్టిన తృణ‌మూల్ కాంగ్రెస్‌.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ ప‌ఠాన్  తృణమూల్ కాంగ్రెస్‌

    ఆఫ్ఘనిస్తాన్

    అప్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్
    స్కూళ్లు, కాలేజీల్లో బాలికల నిషేధంపై మాటమార్చిన తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్
    స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు ప్రపంచం
    అప్ఘానిస్థాన్: దొంగతనానికి పాల్పడిన నలుగురి చేతులను నరికేసిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్

    ఆఫ్ఘనిస్తాన్

    Pakistan Blast: పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, 25మంది మృతి పాకిస్థాన్
    పెషావర్ మసీదు పేలుడు ఇంటిదొంగ పనేనా? నిగ్గు తేల్చాలని పాకిస్థాన్‌లో నిరసనలు పాకిస్థాన్
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత భూకంపం
    అఫ్ఘనిస్థాన్: ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్‌ను హతమార్చిన తాలిబాన్ దళాలు ఆఫ్ఘనిస్తాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025