NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ
    టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ
    భారతదేశం

    టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

    వ్రాసిన వారు Naveen Stalin
    March 23, 2023 | 05:41 pm 0 నిమి చదవండి
    టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ
    పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

    ఈ ఏడాది, వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. జనరల్ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయ సాధించి చరిత్ర సృష్టించాలని కాషాయ దళం ఉవ్విళ్లురూతోంది. ఈ క్రమంలో పార్టీలో రాష్ట్రాల వారికి కీలక మార్పులు చేస్తోంది. తాజాగా బీజేపీ అధిష్ఠానం పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం రాజస్థాన్, ఒడిశా, దిల్లీ , బిహార్ రాష్ట్రాలకు పార్టీ చీఫ్‌లను ప్రకటించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ బీజీపీ అధ్యక్షుడిగా ఎంపీ సీపీ జోషి నియామకం అయ్యారు. సతీష్ పునియా స్థానంలో జోషిని నడ్డా నియమించారు.

    త్వరలోనే మిగతా రాష్ట్రాల్లో కూడా కీలక మార్పులు జరగే అవకాశం

    ప్రస్తుతం దిల్లీలో బీజేపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వీరేంద్ర సచ్‌దేవాను రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో కొత్త రాష్ట్ర అధ్యక్షుల నియామకాన్ని కూడా బీజేపీ ప్రకటించింది. బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీహార్ లెజిస్లేట్ కౌన్సిల్ సభ్యుడు సామ్రాట్ చౌదరి నియమితులయ్యారు. ఒడిశాలో మాజీ మంత్రి మన్మోహన్ సమాల్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. త్వరలోనే మిగత రాష్ట్రాల్లో కూడా పార్టీ పదవులకు సంబంధించి కీలక మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    జేపీ నడ్డా
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా అమిత్ షా
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ

    జేపీ నడ్డా

    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు బీజేపీ
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక
    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  కర్ణాటక

    తాజా వార్తలు

    విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ సీబీఐ
    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన పోలవరం
    అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు? కర్ణాటక
    'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    బైక్‌పై వెళ్తున్న అమృత్‌పాల్ సింగ్ ఫొటో వైరల్; అతని భార్యను ప్రశ్నించిన పోలీసులు పంజాబ్
    ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఆవిష్కరణ; అది ఎలా పని చేస్తుందంటే? ఉత్తరాఖండ్
    బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం తమిళనాడు
    బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023