NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెదేపా అధినేత చంద్రబాబుకు ఝలక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి కప్పట్రాళ్ల కుటుంబం
    తదుపరి వార్తా కథనం
    తెదేపా అధినేత చంద్రబాబుకు ఝలక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి కప్పట్రాళ్ల కుటుంబం
    సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి కప్పట్రాళ్ల కుటుంబం

    తెదేపా అధినేత చంద్రబాబుకు ఝలక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి కప్పట్రాళ్ల కుటుంబం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 20, 2023
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు గడవు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో చేరికలు జోరందుకుంటున్నాయి.

    కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా పేరుగాంచిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ అలియాస్ సుశీలమ్మ దంపతులు అధికార పార్టీ వైసీపీలో చేరిపోయారు.

    ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తెదేపా మాజీ జెడ్పీటీసీ కప్పట్రాళ్ల సుశీలమ్మ, ఆమె భర్త దేవనకొండ మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు.

    ఈ సందర్భంగా సుశీలమ్మ మాట్లాడుతూ తండ్రి వెంకటప్పనాయుడు తర్వాత ఆయన స్థానంలో తెదేపాకు సర్వం ధారపోశామన్నారు.

    DETAILS

    సీఎం జగనే మాకు రక్షణ కల్పిస్తారు : సుశీలమ్మ

    తన తండ్రిని చంపిన వారిని చంద్రబాబు తిరిగి తెదేపాలో చేర్చుకున్నారని సుశీలమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఎంత పని చేసినా గుర్తింపు ఇవ్వని పార్టీలో ఉండటం ఎందుకని, అందుకే పార్టీ మారమన్నారు .

    తెదేపా కోసం పోరాడుతూ తమ ఫ్యామిలీ అనేక ఇబ్బందులపాలైన తమను పార్టీ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు హయాంలోనే బీసీలకు అన్యాయం జరిగిందని, ఇప్పటికీ తెదేపాయే బీసీల పక్షపాతిగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

    సీఎం జగన్ ప్రజా సంక్షేమం చూసే వైసీపీలోకి వచ్చామని, ఆయనే తమకు రక్షణ కల్పిస్తారని సుశీలమ్మ ధీమా వ్యక్తం చేశారు.

    బీసీ రాజకీయ నాయకులకు అనేక పదవులు ఇచ్చి చేతలతో బీసీ రాజకీయ సాధికారతను జగన్ నిరూపించుకున్నారని సుశీలమ్మ దంపతులు ప్రశంసలు కురిపించడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Tata Electric Cars: టాటా EVలపై భారీ తగ్గింపు: రూ.1 లక్ష వరకు డిస్కౌంట్! టాటా మోటార్స్
    Bengaluru stampede: విక్టరీ పరేడ్‌పై ఆర్బీబీ చేసిన ప్రచారం వల్లే తొక్కిసలాట.. కర్ణాటక ప్రభుత్వం  కర్ణాటక
    YS Jagan Tour:జగన్‌  పొదిలి పర్యటనలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి ఆంధ్రప్రదేశ్
    Ustaad Bhagat Singh : ఫుల్ స్పీడ్‌లో పవన్ కళ్యాణ్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్‌లోకి ఎంట్రీ! పవన్ కళ్యాణ్

    ఆంధ్రప్రదేశ్

    ఏపీ పోలవరానికి నిధుల ప్రవాహం... అదనంగా రూ.12,911 కోట్లు శాంక్షన్ కేంద్రమంత్రి
    నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ కీలక భేటీ.. ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్ వై.ఎస్.జగన్
    తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం వర్షాకాలం

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు భారతదేశం
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం చంద్రబాబు నాయుడు

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025