NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP students: సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు
    తదుపరి వార్తా కథనం
    AP students: సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు
    సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు

    AP students: సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2025
    02:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ముకశ్మీర్, పంజాబ్‌లలోని పలు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు స్వస్థలాల వైపు తిరుగుపయనమవుతున్నారు.

    ఇప్పటికే వీరిలో 350 మంది దిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకున్నట్లు సమాచారం. శనివారం రాత్రి వరకు 91 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నప్పటికీ, ఆదివారం నాటికి ఈ సంఖ్య భారీగా పెరిగింది.

    వచ్చిన విద్యార్థులకు ఏపీ భవన్ అధికారులు తాత్కాలిక వసతి, భోజన సదుపాయాలు అందిస్తున్నారు.

    అంతేకాకుండా, రైలు టికెట్ కన్ఫర్మేషన్, ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లకు రవాణా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

    Details

    మొబైల్ నంబర్లు ఏర్పాట్లు

    విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు భవన్ సిబ్బంది నిరంతరం సహకరిస్తున్నారు.

    ఇక, దేశ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ఏపీ వాసులు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా, సహాయం కోసం దిల్లీ ఏపీ భవన్‌ను సంప్రదించవచ్చు.

    అధికారికంగా 011-23387089 నంబరుతో పాటు మొబైల్ నంబర్లు 98719 99430, 98719 99053లను అందుబాటులో ఉంచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    AP students: సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్
    DGMO చర్చలకు బ్రేక్.. భారత్-పాక్ భేటీ అనూహ్యంగా వాయిదా! భారతదేశం
    Nani: ఇటుకతో కోట కట్టిన నాని.. నేచురల్ స్టార్ సక్సెస్ ప్రొఫైల్ ఇదే! నాని
    US- china trade deal: టారిఫ్‌ వార్‌కు తాత్కాలిక విరామం.. 90 రోజుల సమయం ఇచ్చిన అమెరికా, చైనా అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ స్కాంలో రాజ్ కసిరెడ్డి తర్వాత ఎవరు?.. మరో హై-ప్రొఫైల్ పేరు బయటకు! భారతదేశం
    AP SSC Results 2025: విద్యార్థులకు అలెర్ట్.. నేడు పదో తరగతి ఫలితాల విడుదల! భారతదేశం
    Raj Kasireddy: 'పార్టీ ఫండ్‌ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం'.. సిట్‌ విచారణలో గుట్టు విప్పిన కెసిరెడ్డి భారతదేశం
    Heatwave: నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం.. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025