NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ
    భారతదేశం

    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ

    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 08, 2023, 08:27 pm 1 నిమి చదవండి
    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ
    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కొల్పోయామని ప్రధాని మోదీ విమర్శలు

    రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. 10 సంవత్సరాల యూపీఏ పాలనలో ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరిందన్నారు ప్రధాని. తమ పాలనలో ఏదైనా మంచి జరిగినప్పుడు వారి(కాంగ్రెస్)కి బాధకలుగుతుందని ఆరోపించారు. 2004-2014 కాలం స్కాములతో నిండిపోయిందన్నారు. ఆ పదేళ్లలో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో భారత్ ఆ దశాబ్దాన్ని కోల్పోయిందన్నారు. 2030 దశకాన్ని భారత దశాబ్దంగా మోదీ అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థ దుస్థితి హార్వర్డ్ యూనివర్సిటీకి కేస్‌స్టడీ అవుతుందని కొందరు(కాంగ్రెస్) చెబుతున్నారని మోదీ పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం అదే హార్వర్డ్‌లో 'రైస్ అండ్ ఫాల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ' అనే అధ్యయనం జరిగిందని చురకలంటించారు.

    9ఏళ్లుగా ప్రతిపక్షాలు విమర్శలతో సమయాన్ని వృథా చేశాయి: మోదీ

    ప్రజాస్వామ్యంలో విమర్శలు చాలా కీలకమమన్నారు ప్రధాని మోదీ. అవే ప్రజాస్వామ్యానికి బలం, స్ఫూర్తి అన్నారు. అయితే నిర్మాణాత్మక విమర్శలను ఏ ఒక్కరూ చేయలేదన్నారు మోదీ. అనవసర ఆరోపణలు చేస్తూ గత 9 ఏళ్లుగా ప్రతిపక్షాలు సమయాన్ని వృథా చేశాయన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఈవీఎంలపై నిందలు వేయడం, ఎన్నికల సంఘాన్ని విమర్శిచండం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందన్నారు. తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టును విమర్శిస్తారని, అవినీతిపై విచారణ జరిగితే, దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేస్తారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఒకవైపు ప్రధాని మోదీ మాట్లాడుతుండగా, మరో వైపు ప్రతిపక్షాలు అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిషన్ (జేపీసీ)తో విచారణ జరిపించాలని లోక్‌సభలో నినాదాలు చేశాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    లోక్‌సభ
    రాష్ట్రపతి

    తాజా

    మేజర్ క్రికెట్ లీగ్‌లో 'ముంబాయి న్యూయార్క్'గా అవతరించిన ముంబాయి ఇండియన్స్ ముంబయి ఇండియన్స్
    సెహ్వాగ్‌ని బ్యాట్‌తో కొడతానని హెచ్చరించిన సచిన్ టెండుల్కర్ టీమిండియా
    అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు ఖలిస్థానీ
    ఐఫోన్ 15 Pro ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఐఫోన్

    నరేంద్ర మోదీ

    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్
    ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా ముకేష్ అంబానీ
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక
    IBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా భారతదేశం

    ప్రధాన మంత్రి

    వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు నరేంద్ర మోదీ
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ కాంగ్రెస్
    వెనుదిరిగిన పోలీసులు; గ్యాస్ మాస్క్ ధరించి బయటకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్

    లోక్‌సభ

    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా రాహుల్ గాంధీ
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ రాహుల్ గాంధీ
    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు విద్యుత్ శాఖ మంత్రి

    రాష్ట్రపతి

    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ముర్ము
    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు గణతంత్ర దినోత్సవం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023