NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్ నిర్వాసితుల సహాయార్థం రూ.101 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్ నిర్వాసితుల సహాయార్థం రూ.101 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
    మణిపూర్ నిర్వాసితుల రూ.101 కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించిన కేంంద్రం

    మణిపూర్ నిర్వాసితుల సహాయార్థం రూ.101 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం

    వ్రాసిన వారు Stalin
    Jun 09, 2023
    05:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో చెలరేగిన హింస నేపథ్యంలో 13 జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 37,450 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.

    మణిపూర్‌లో జాతి హింస కారణంగా నిర్వాసితులైన ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం రూ.101.75 కోట్ల ప్యాకేజీని మంజూరు చేసిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

    మే 29 నుంచి జూన్ 1 వరకు మణిపూర్‌లో పర్యటించిన హోం మంత్రి అమిత్ షా, ఎంహెచ్‌ఏకు సహాయ ప్యాకేజీ కోసం ప్రతిపాదన పంపాలని ఆదేశించారు.

    ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్లు మణిపూర్ ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపారు.

    మణిపూర్

    ఇప్పటివరకు 896 అధునాతన ఆయుధాలు స్వాధీనం

    గత 24 గంటల్లో మరో 27 ఆయుధాలు, 245 మందుగుండు సామగ్రిని మణిపూర్ భద్రతా వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి.

    మణిపూర్‌లోని భద్రతా దళాలు ఇప్పటివరకు 896 అధునాతన, ఆటోమేటిక్ ఆయుధాలను, 11,763 మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయని అధికారులు చెప్పారు.

    వివిధ జిల్లాల నుంచి 200 లైవ్ బాంబులను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

    ఐదు లోయ జిల్లాల్లో 12 గంటలు, పొరుగున ఉన్న కొండ జిల్లాల్లో 10 గంటల ఎనిమిది గంటల పాటు కర్ఫ్యూను సడలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

    తమెంగ్‌లాంగ్, నోనీ, సేనాపతి, ఉఖ్రుల్, కామ్‌జోంగ్‌తో సహా మరో ఆరు కొండ జిల్లాల్లో కర్ఫ్యూ లేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్
    హోంశాఖ మంత్రి

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    మణిపూర్

    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి? ఇంఫాల్
    మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా  తాజా వార్తలు
    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు  ఆర్మీ

    తాజా వార్తలు

    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్
    వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీ‌ఐ ద్రవ్య విధాన సమీక్ష; రెపో రెటు పెరిగేనా? తగ్గేనా?  ఆర్ బి ఐ
    ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?  ఒడిశా
    కూలిపోయిన ఉక్రెయిన్‌లోని భారీ డ్యామ్; ఇక నీటి ప్రళయమేనా?  ఉక్రెయిన్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు మణిపూర్
     దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి కరోనా కొత్త కేసులు
    యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల; అమ్మాయిలే టాప్, తెలుగు వాళ్లు సత్తా భారతదేశం
    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో

    హోంశాఖ మంత్రి

    చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం ఆంధ్రప్రదేశ్
    దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025