NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamil Nadu: 'ఇది పొరపాటు మాత్రమే.. వేరే ఉద్దేశం లేదు': ఇస్రో ప్రకటనలో చైనా రాకెట్ ఫొటోపై తమిళనాడు మంత్రి 
    తదుపరి వార్తా కథనం
    Tamil Nadu: 'ఇది పొరపాటు మాత్రమే.. వేరే ఉద్దేశం లేదు': ఇస్రో ప్రకటనలో చైనా రాకెట్ ఫొటోపై తమిళనాడు మంత్రి 
    Tamil Nadu: 'ఇది పొరపాటు మాత్రమే.. వేరే ఉద్దేశం లేదు': ఇస్రో ప్రకటనలో చైనా రాకెట్ ఫొటోపై తమిళనాడు మంత్రి

    Tamil Nadu: 'ఇది పొరపాటు మాత్రమే.. వేరే ఉద్దేశం లేదు': ఇస్రో ప్రకటనలో చైనా రాకెట్ ఫొటోపై తమిళనాడు మంత్రి 

    వ్రాసిన వారు Stalin
    Mar 01, 2024
    10:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇస్రో కొత్త లాంచ్ ప్యాడ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రకటనలో 'చైనీస్ జెండా' కనిపించడంపై తమిళనాడులో వివాదం చెలరేగింది.

    ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిపై తీవ్రస్థాయిలో విమర్శించారు. తమిళనాడులోని ఇస్రో లాంచ్ కాంప్లెక్స్‌కు క్రెడిట్ దక్కేలా చైనా స్టిక్కర్‌ను వేశారని మండిపడ్డారు.

    ఇది మన దేశానికి అవమానమన్నారు. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలకు అవమానమన్నారు.

    ప్రధాని ప్రకటించిన ఒక రోజు తర్వాత.. డీఎంకే మంత్రి అనితా ఆర్.రాధాకృష్ణన్ స్పందించారు.

    ఇది డిజైనర్ తప్పిదమని అన్నారు. ఇది కేవలం పొరపాటు మాత్రమే అని, ఇందులో వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

    తమ హృదయాల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉందన్నారు.

    భారతదేశం ఐక్యంగా ఉండాలన్నదే తమ పార్టీ వైఖరి అని రాధాకృష్ణన్ అన్నారు.

    తమిళనాడు

    యాడ్ డిజైనర్లు గమనించని తప్పు చేశారు: రాధాకృష్ణన్ 

    తమిళనాడులోని కులశేఖరపట్టణంలో కొత్త ఇస్రో లాంచ్ కాంప్లెక్స్ కోసం డిమాండును మొదట లేవనెత్తింది దివంగత కరుణానిధి అని రాధాకృష్ణన్ అన్నారు.

    అంతేకాకుండా, రాష్ట్రంలో లాంచ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తూత్తుకుడి లోక్‌సభ సభ్యురాలు కనిమొళి కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు.

    అందుకే ఈ ప్రాజెక్టును తమిళనాడుకు తీసుకురావడానికి డీఎంకే నేతలు చేసిన ప్రయత్నాలను హైలైట్ చేసేందుకు ఈ ప్రకటన ఇచ్చినట్లు చెప్పారు.

    యాడ్ డిజైనర్లు గమనించని తప్పు చేశారన్నారు. ఆ ప్రకటనను ప్రచురించినందుకు ప్రజలకు డీఎంకే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ డిమాండ్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇస్రో
    తమిళనాడు
    నరేంద్ర మోదీ
    ద్రవిడ మున్నేట్ర కజగం/ డీఎంకే

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఇస్రో

    చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసిన రోవర్.. ట్వీట్ చేసిన ఇస్రో చంద్రయాన్-3
    విమానంలో పులకరించిపోయిన ఇస్రో ఛైర్మన్.. అనూహ్య స్వాగతం పలికిన ఇండిగో ఎయిర్ హోస్టెస్ ఇండిగో
    ISRO: రేపు ఉదయం 11. 50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. ప్రత్యేక పూజలు చేసిన ఇస్రో ఛైర్మన్ ఆదిత్య-ఎల్1
    Aditya-L1 Mission: ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం ఆదిత్య-ఎల్1

    తమిళనాడు

    Tamilnadu: తమిళనాడు తీరప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్, 4 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్ వాతావరణ మార్పులు
    Namitha : నమిత భర్త ఇలాంటివాడా.. పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారంటే కోలీవుడ్
    పది బిల్లులను తిప్పి పంపిన గవర్నర్.. 18న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం గవర్నర్
    Tamilnadu: తిరుపూర్‌లో పెట్రోల్‌ ట్యాంకర్‌,కారు ఢీ.. ఐదుగురు మృతి  రోడ్డు ప్రమాదం

    నరేంద్ర మోదీ

    Ayodhya ram mandir: రేపు ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే  అయోధ్య
    PM Modi: రామమందిర ప్రారంభోత్సవం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    Ram mandir inauguration: పులకించిన భక్తజనం.. అయోధ్య రామాలయంలో వైభవంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ   అయోధ్య రామాలయ ప్రారంభోత్సం
    PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ అయోధ్య

    ద్రవిడ మున్నేట్ర కజగం/ డీఎంకే

    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన ఈడీ; ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిక  తమిళనాడు
    Udhayanidhi: 'సనాతన ధర్మం' మలేరియా, డెంగ్యూ లాంటిది: ఉదయనిధి స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు  తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025