NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Odisha: ఒడిశాలోని బలంగీర్‌ గ్రామం ఓటింగ్‌ బహిష్కరణ 
    తదుపరి వార్తా కథనం
    Odisha: ఒడిశాలోని బలంగీర్‌ గ్రామం ఓటింగ్‌ బహిష్కరణ 
    Odisha: ఒడిశాలోని బలంగీర్‌ గ్రామం ఓటింగ్‌ బహిష్కరణ

    Odisha: ఒడిశాలోని బలంగీర్‌ గ్రామం ఓటింగ్‌ బహిష్కరణ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 21, 2024
    03:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలోని బలంగీర్‌లోని దాదాపు 1100 మంది గ్రామస్తులు పాఠశాలలు, ఆసుపత్రులను డిమాండ్ చేస్తూ ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ డిమాండ్లు సాధించే వరకు ఓటు వేయబోమని చెప్పారు.

    దేశంలో సోమవారం ఐదో దశ ఎన్నికలు జరిగాయి. కానీ ఒడిశాలోని బలంగీర్‌లో 1100 మంది గ్రామస్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.

    బూత్‌ ప్రిసైడింగ్‌ అధికారి రును మెహర్‌ మాట్లాడుతూ.. అప్పటికే సమయం రెండు గంటలు కావస్తున్నదని, ఇంకా ఎవరూ ఓటు వేయడానికి రాలేదన్నారు. మాక్ పోల్ నిర్వహించాలనుకొని, కొన్ని పోలింగ్‌ ఏజెన్సీల నుంచి సహాయం తీసుకోవాలనుకున్నామని, అయితే మాకు ఏ ఏజెంట్‌ దొరకలేదని ఆయన అన్నారు. ఉదయం నుంచి ఓటర్ల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ ఓటు వేయడానికి రాలేదని అన్నారు.

    Details 

    గ్రామంలో 1780 మంది ఓటర్లు

    ఈ విషయమై కొందరు గ్రామస్తులతో మాట్లాడగా.. తమ డిమాండ్లు నెరవేరకపోవడంతో ఓటింగ్‌ను బహిష్కరించినట్లు వెల్లడించారు.

    మా ఫిర్యాదులను అందరికీ చెప్పామని, అయితే ఎవరూ వినలేదని అన్నారు. మా గ్రామంలో పాఠశాలలు లేవు, రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయి. రేషన్ కూడా దొరకడం లేదు. డిమాండ్లు సాధించే వరకు ఓటు వేయబోమని చెప్పారు.

    మా సమస్యలను పలువురు అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. సుమారు నాలుగు వేల జనాభా ఉన్న గ్రామంలో 1780 మంది ఓటర్లు ఉన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మాట్లాడుతున్న బూత్‌ ప్రిసైడింగ్‌ అధికారి

    #WATCH | Odisha: Around 1,100 villagers in Balangir boycott the polling over their demand for school and hospital.

    Booth 15 Presiding Officer, Runu Meher says, "... We wanted to conduct the mock poll and wanted some polling agents to do the same, but we did not find any agent...… pic.twitter.com/2N0Zd5QGB8

    — ANI (@ANI) May 21, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    ఒడిశా

    ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు  రైలు ప్రమాదం
    ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?  రైలు ప్రమాదం
    రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్  రైలు ప్రమాదం
    ఒడిషా ఘటనలో 51 గంటల ఆపరేషన్.. స్వయంగా నడిపించిన రైల్వే మంత్రి రైల్వే శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025