NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Emergency:ఎమర్జెన్సీ విధించిన వారా? ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పేది: మోదీ  ధ్వజం
    తదుపరి వార్తా కథనం
    Emergency:ఎమర్జెన్సీ విధించిన వారా? ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పేది: మోదీ  ధ్వజం
    ఎమర్జెన్సీ విధించిన వారా? ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పేది: మోదీ ధ్వజం

    Emergency:ఎమర్జెన్సీ విధించిన వారా? ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పేది: మోదీ  ధ్వజం

    వ్రాసిన వారు Stalin
    Jun 25, 2024
    01:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత (ఇండియా) కూటమి పార్లమెంట్ లోపల నిరసన ప్రదర్శన చేసిన ఒక రోజు తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మాట్లాడారు.

    ఒకప్పుడు ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నామని చెప్పుకునే విశ్వసనీయత లేదని అన్నారు.

    ఎమర్జెన్సీ 49వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా విమర్శలు చేశారు.

    వివరాలు 

    ఆరోపణలు

    ప్రజాస్వామ్య సూత్రాలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

    ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులు , మహిళలందరికీ నివాళులు అర్పించే రోజు ఈ రోజు. #DarkDaysOfEmergency కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక స్వేచ్ఛలను, భారత రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కిందో గుర్తు చేసుకోవాల్సిన రోజు.

    "మాజీ PM ఇందిరా గాంధీ 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ కారణంగా చాలా వరకు పౌర హక్కులు రెండేళ్లపాటు రద్దు చేశారు.

    వివరాలు 

    ఉల్లంఘనలు

    కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ప్రధాని మోదీ విమర్శించారు.

    ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగం పట్ల తమ ప్రేమను చెప్పుకునే హక్కు లేదు. ఇలాంటి వ్యక్తులు లెక్కలేనన్ని సందర్భాలలో ఆర్టికల్ 356 విధించారు.

    పత్రికా స్వేచ్ఛను నాశనం చేసే బిల్లును తెచ్చారు., ఫెడరలిజాన్ని నాశనం చేశారు . రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారని ధ్వజమెత్తారు.

    "ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన మనస్తత్వం దానిని విధించిన పార్టీలోనే చాలా సజీవంగా ఉంది" అని ప్రధాని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    నరేంద్ర మోదీ

    Pm Modi: మన శత్రువుల నుంచి ఇక్కడి వారికి ప్రశంసలా ?మోదీ  భారతదేశం
    Narendra Modi: ఎన్నికల తరువాత ప్రధాని మోదీ ధ్యానం చేసేది ఇక్కడే..దీని ప్రత్యేకత ఏంటంటే..?  తమిళనాడు
    PM Modi: కన్యాకుమారిలో ధ్యానం చేయనున్న ప్రధాని.. షెడ్యూల్ ఏంటంటే..? తమిళనాడు
    Mamatha Benarjee : మోదీ కన్యాకుమారి పర్యటన టెలివిజన్‌లో ప్రసారం.. ECకి ఫిర్యాదు చేయనున్న మమత  మమతా బెనర్జీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025