NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bus Accident: కర్నూలు, నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి, పలువురికి గాయలు 
    తదుపరి వార్తా కథనం
    Bus Accident: కర్నూలు, నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి, పలువురికి గాయలు 
    కర్నూలు, నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి, పలువురికి గాయలు

    Bus Accident: కర్నూలు, నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి, పలువురికి గాయలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 23, 2024
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, తెలంగాణలోని నిర్మల్‌లో గురువారం ఉదయం రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

    కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

    ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా, పలువురికి గాయాలయ్యాయి.

    గాయపడిన ప్రయాణికులను స్థానిక పోలీసులు రక్షించి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

    బస్సు హైదరాబాద్ నుండి ఆదోని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    Details 

    నిర్మల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

    నిర్మల్ జిల్లాలో మరో ఘటనలో సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్‌పై ప్రైవేట్ బస్సు బోల్తా పడి 25 మంది ప్రయాణికులకు గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు.

    గాయపడిన వారిలో పది మందిని చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, తీవ్రగాయాలతో ఉన్న ఇద్దరిని తదుపరి వైద్యసేవల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

    పోలీసుల కథనం ప్రకారం.. బస్సు ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కారును ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోడ్డు ప్రమాదం
    కర్నూలు
    నిర్మల్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    రోడ్డు ప్రమాదం

    UttarPradesh: యూపీలో కారు ట్రక్కు ఢీకొని.. ఆరుగురు మృతి  ఉత్తర్‌ప్రదేశ్
    Jammu and Kashmir: జమ్ములో ఘోర బస్సు ప్రమాదం..36మంది మృతి జమ్ముకశ్మీర్
    Tamilnadu: తిరుపూర్‌లో పెట్రోల్‌ ట్యాంకర్‌,కారు ఢీ.. ఐదుగురు మృతి  తమిళనాడు
    Uttarakhand: నైనిటాల్ సమీపంలో పికప్ వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి  ఉత్తరాఖండ్

    కర్నూలు

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! వైఎస్సార్ కడప
    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  పత్తికొండ

    నిర్మల్

    Monkey Meat : నిర్మల్‌లో కోతులను చంపి, వండుకొని తిన్నారు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025