NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం 
    తదుపరి వార్తా కథనం
    అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం 
    అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం

    అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం 

    వ్రాసిన వారు Stalin
    May 10, 2023
    06:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.

    2023-24లో జరగనున్న అసెంబ్లీ, లో‌క్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది.

    ఎన్నికల సింబల్స్ ఆర్డర్ 1968లోని పేరా 10 బీసీని అనుసరించి ఎన్నికల్లో పోటీ కోసం రాజకీయ పార్టీలు ఉమ్మడి గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని భారత ఎన్నికల ఆహ్వానించింది.

    ఎన్నికలు

    తెలంగాణలోని పార్టీలు జులై 17 తర్వాత, ఏపీలోని పక్షాలు డిసెంబర్ 12 తర్వాత

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేసే పార్టీలు జులై 17 తర్వాత దరఖాస్తు చేసుకోవాలని ఈసీ సూచించింది.

    ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో పోటీ చేసే రాజకీయ పార్టీలు డిసెంబర్ 12తర్వాత గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది.

    అలాగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ఈ ఏడాది డిసెంబర్ 17 తర్వాత దరఖాస్తు చేసుకోవాలని ఈసీ ఆహ్వానించింది.

    2023-24లో ఏపీ, తెలంగాణతో పాటు, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, సిక్కీం, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఎన్నికల సంఘం

    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ భారతదేశం
    ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల తెలంగాణ
    తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం హైదరాబాద్

    తెలంగాణ

    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  అసదుద్దీన్ ఒవైసీ
    తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు; అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్  సుప్రీంకోర్టు
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  కర్నూలు
    ఈ నెల 30నుంచే తెలంగాణ కొత్త సచివాలయంలో విధులు  సచివాలయం

    ఆంధ్రప్రదేశ్

     ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ55 మిషన్‌‌ను ప్రయోగించనున్న ఇస్రో  ఇస్రో
    ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ
    వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం  విశాఖపట్టణం
    ఆంధ్రప్రదేశ్‌లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన వేసవి కాలం

    అసెంబ్లీ ఎన్నికలు

    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు కర్ణాటక
    మార్చి 7న నాగాలాండ్ సీఎంగా ​​ 'నీఫియు రియో' ప్రమాణస్వీకారం నాగాలాండ్
    ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు త్రిపుర
    మేఘాలయలో 45కు చెరిన సంగ్మా బలం; నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మేఘాలయ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025