NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Prakasam : ప్రకాశం జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు
    తదుపరి వార్తా కథనం
    Prakasam : ప్రకాశం జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు
    ప్రకాశం జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు

    Prakasam : ప్రకాశం జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 25, 2024
    10:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రకాశం జిల్లా దర్శిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈతకెళ్లి ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు గల్లంతయ్యారు.

    వీరి కోసం సాగర్ కానెల్‌లో గాలించినా మృతదేహాలు లభ్యం కాలేదు. గత ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలను చేపట్టారు.

    వీరిలో ఒకరి మృతదేహం దొరగ్గా, మిగిలిన ఇద్దరి ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం గాలిస్తున్నారు.

    మృతులు దర్శి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లోకేశ్వరరెడ్డి(19), లక్ష్మిపురం గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి(18), కొర్లమడుగు గ్రామానికి చెందిన మణికంఠగా గుర్తించారు.

    Details

    కేసు నమోదు చేసుకున్న పోలీసులు

    దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కిరణ్ కుమార్ రెడ్డి చదువుతుండగా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో మణికంఠ రెడ్డి రెండో సంవత్సరం చదువుతున్నాడు.

    ఇక లోకేశ్వరరెడ్డి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ముగ్గురు కలిసి ఓ వివాహానికి కొత్తపల్లికి వెళ్లారు. అనంతరం సాగర్ బ్రాంచ్ కెనాల్ కి వెళ్లి ఈతకు దిగారు.

    లోతు ఎక్కువగా ఉండటంతో ఈ ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో లోకేశ్వర్ రెడ్డి మృతదేహాం లభ్యమైంది.

    ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రకాశం జిల్లా

    తాజా

    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్
    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్

    ప్రకాశం జిల్లా

    రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు  తాజా వార్తలు
    సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి, 12 మందికి గాయాలు రోడ్డు ప్రమాదం
    ఏపీలో జిల్లాలో దారుణం..దళిత మహిళ కళ్లలో కారం, అర్థరాత్రి వివస్త్రను చేసి పెట్రోలు పోశారు ఆంధ్రప్రదేశ్
    ప్రకాశం వైసీపీలో అలజడి.. సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025