NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. ఆరుగురు దుర్మరణం.. 20మందికి పైగా!
    తదుపరి వార్తా కథనం
    రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. ఆరుగురు దుర్మరణం.. 20మందికి పైగా!
    రెండు ప్రయివేటు బస్సులు ఢీ.. ఆరుగురు దుర్మరణం

    రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. ఆరుగురు దుర్మరణం.. 20మందికి పైగా!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 29, 2023
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. 20మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 32 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

    అమర్ నాథ్ యాత్రకు వెళ్లి హింగోలి జిల్లాకు తిరిగి వస్తున్న వస్తున్న బస్సు, నాసిక్ వైపుగా వెళ్తున్న మరో బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

    ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

    మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మల్కాపూర్ ప్రాంతంలోని నందూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది.

    Details

    క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు

    ఈ ప్రమాదంలో గాయపడిన వారిని గురద్వారాలో ఓ ఆస్పత్రికి తరలించారు. నాసిక్ వైపు వెళ్తున్న బస్సు ట్రక్కును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి, రెండో బస్సుకు ఎదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.

    ఘటనా స్థలంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులకు ట్రాఫిక్ ను క్లియర్ ను చేశారు. బస్సు ను రోడ్డుపై నుంచి తొలగించి ప్రయాణికులకు అంతరాయం లేకుండా చేశామని పోలీసులు తెలిపారు.

    అమర్ నాథ్ యాత్ర నుంచి బస్సు బాలాజీ ట్రావెల్స్ కు చెందినది కాగా, నాసిక్ వైపు వెళ్తున్న బస్సు రాయల్ ట్రావెల్స్ కు చెందినదని పోలీసులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు

    మహారాష్ట్ర

    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు  షిర్డీ సాయిబాబా
    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా? షిర్డీ సాయిబాబా
    మహారాష్ట్ర: అకోలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ; 144 సెక్షన్ విధింపు తాజా వార్తలు

    రోడ్డు ప్రమాదం

    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి భారతదేశం
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని దిల్లీ
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. దిల్లీ
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025