NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన 
    508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన

    PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన 

    వ్రాసిన వారు Stalin
    Aug 06, 2023
    11:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు.

    లక్షలాది మంది ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్‌లను అత్యాధునిక సౌకర్యవంతంగా మార్చమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

    ప్రపంచ స్థాయి ప్రజా రవాణాను అందించే లక్ష్యంతో ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్రం చెబుతోంది.

    దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు రైళ్లను తమ ప్రయాణ మార్గాలుగా ఎంచుకుంటున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను మోదీ నొక్కి చెప్పారు.

    ఈ పథకం దేశవ్యాప్తంగా మొత్తం 1309 స్టేషన్లను పునరుద్ధరించనున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శంకుస్థాపన చేస్తున్న ప్రధాని మోదీ

    #WATCH | Prime Minister Narendra Modi lays the foundation stone to redevelop 508 railway stations across India under Amrit Bharat Station Scheme. pic.twitter.com/Uup2xzo20a

    — ANI (@ANI) August 6, 2023

    మోదీ

    ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఎక్కువ స్టేషన్ల ఎంపిక

    అమృత్ భారత్ స్టేషన్ పథకం తొలి విడుతలో భాగంగా 508 స్టేషన్ల పునరుద్ధరణకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

    ఈ స్టేషన్లను రూ.24,470 కోట్లకు పైగా వెచ్చించి అభివృద్ధి చేయనున్నారు.

    స్టేషన్ల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లు సిద్ధం చేశారు. 27 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఈ 508 రైల్వే స్టేషన్లను పునరుద్ధరణ కోసం ఎంపిక చేశారు.

    ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి అత్యధికంగా 55 స్టేషన్ల చొప్పున ఎంపిక చేసారు.

    బిహార్‌ నుంచి 49స్టేషన్లు, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37 స్టేషన్లను ఎంపిక చేశారు.

    ఈ పునరుద్ధణలో భాగంగా ఆధునిక సౌకర్యాలు, ట్రాఫిక్ లేకుండా చూడటం, ఇంటర్-మోడల్ ఇంటిగ్రేషన్, ప్రయాణీకుల మార్గదర్శకత్వాన్ని సులభతరం చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    రైల్వే స్టేషన్
    తాజా వార్తలు

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    నరేంద్ర మోదీ

    చంద్రయాన్-3 ప్రయోగానికి ప్రధాని మోదీ హాజరవుతారా? ఇస్రో చీఫ్ సమాధానం ఇదే ఇస్రో
    ఎన్‌సీపీలో సంక్షోభం తర్వాత తొలిసారి ఒకే వేదికపై శరద్ పవార్, అజిత్ పవార్ శరద్ పవార్
    ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా  అమెరికా
    India-France-UAE: 'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని ఫ్రాన్స్

    ప్రధాన మంత్రి

    భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్ అమెరికా
    దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున రైలు, రోడ్డు మార్గం.. బ్రహ్మపుత్ర కింద సొరంగం ఏర్పాటు  నరేంద్ర మోదీ
    మధ్యప్రదేశ్ పర్యటనలో నరేంద్ర మోదీ.. ఒకేసారి 5 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు పచ్చ జెండా  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్ వైట్‌హౌస్

    రైల్వే స్టేషన్

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం రైలు ప్రమాదం
    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా? వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు హైదరాబాద్

    తాజా వార్తలు

    Telangana Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్  తెలంగాణ
    Rahul Gandhi: దిల్లీ ఆజాద్‌పూర్ మార్కెట్‌లో  కూరగాయల వ్యాపారులను కలిసిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్  అవిశ్వాస తీర్మానం
    చైనాలో తుపాను బీభత్సం; భారీ వర్షాలకు 11మంది మృతి, 27మంది గల్లంతు చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025