NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nityanand Rai:  నీటి విషయంలో గొడవ.. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మేనల్లుడు హత్య.. 
    తదుపరి వార్తా కథనం
    Nityanand Rai:  నీటి విషయంలో గొడవ.. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మేనల్లుడు హత్య.. 
    నీటి విషయంలో గొడవ.. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మేనల్లుడు హత్య..

    Nityanand Rai:  నీటి విషయంలో గొడవ.. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మేనల్లుడు హత్య.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 20, 2025
    01:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ కుటుంబంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

    ఆయన ఇద్దరు మేనల్లుళ్ల మధ్య ఏర్పడిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

    బిహార్‌లోని భాగల్‌పుర్ జిల్లా జగత్‌పుర్ గ్రామంలో గురువారం ఉదయం ఈ దుర్ఘటన సంభవించినట్లు జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి.

    తాగునీటి విషయంలో జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి చివరికి ఒకరి హత్యకు దారితీసిందని పేర్కొన్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నిత్యానంద్ రాయ్ మేనల్లుడు హత్య..

    Bhagalpur: केंद्रीय मंत्री Nityanand Rai के भांजे की मौत.. #BiharPolice #BiharNews # NityanandRai pic.twitter.com/QQmECQzmcX

    — News18 Bihar (@News18Bihar) March 20, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    Accounts ban: భారత్ ఆదేశాలు నిరాకరించిన ఎక్స్.. @GlobalAffairs ఖాతా నిలిపివేత  భారతదేశం
    Hyderabad: 'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత  హైదరాబాద్
    Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత  కింజరాపు రామ్మోహన్ నాయుడు
    Operation Sindoor: భారత్‌లోకి ప్రవేశించేందుకు ముష్కరుల ప్రయత్నాలు.. అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్‌.. ఏడుగురు హతం ఆపరేషన్‌ సిందూర్‌

    బిహార్

    NEET row: సంజీవ్ ముఖియా గ్యాంగ్ కు సైబర్ నేరగాళ్లతో అనుబంధం: బీహార్ పోలీసు భారతదేశం
    NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మొదటి అరెస్ట్  నీట్ స్కామ్ 2024
    Bihar woman:పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన బీహార్ మహిళ అరెస్ట్ భారతదేశం
    Bihar: బీహార్‌లో 16 మంది ఇంజనీర్లు సస్పెండ్.. 17 రోజుల్లో 12 వంతెనలు కూలిపోవడంపై చర్యలు   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025