NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttar Pradesh: ముస్లిం విద్యార్థిని చెప్పుతో టీచర్ కొట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్
    తదుపరి వార్తా కథనం
    Uttar Pradesh: ముస్లిం విద్యార్థిని చెప్పుతో టీచర్ కొట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్
    ముస్లిం విద్యార్థిని చెప్పుతో టీచర్ కొట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్

    Uttar Pradesh: ముస్లిం విద్యార్థిని చెప్పుతో టీచర్ కొట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్

    వ్రాసిన వారు Stalin
    Sep 25, 2023
    03:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ పాఠశాల టీచర్ ముస్లిం స్టూడెంట్‌ను సహవిద్యార్థులతో చెప్పుతో కొట్టించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

    జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని మందలించింది.

    అంతేకాకుండా ఈ సంఘటనకు యూపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది.

    ఈ ఘటన జరిగిన తీరు దిగ్భ్రాంతికి గురి చేసిందని ధర్మాసనం పేర్కొంది. ఈ అలాగే బాధిత విద్యార్థితో పాటు ఇతర విద్యార్థులకు ప్రొఫెషనల్ కౌన్సెలర్ల నుంచి కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆదేశించింది.

    విద్యార్థిని కొట్టిన సంఘటన వీడియో గత నెలలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది.

    ముస్లిం

    సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారించాలి: ధర్మాసనం 

    ఒక విద్యార్థిని ఫలానా వర్గానికి చెందిన వ్యక్తి అనే కారణంతో శిక్షించాలని అనుకోవడం సరైందా? ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే విధానం ఇదేనా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

    విద్యార్ధులను శారీరకంగా, మానసికంగా వేధించడం, వారిపై వారి వివక్షను నిషేధించే విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఐ) చట్టంలోని నిబంధనలను పాటించడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

    ఈ కేసు విచారణలో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

    విచారణ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించి మూడు వారాల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    ఉత్తర్‌ప్రదేశ్
    ముస్లింలు
    విద్యార్థులు

    తాజా

    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు.. మైక్రోసాఫ్ట్
    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్
    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్

    సుప్రీంకోర్టు

    సుప్రీంకోర్టులో రాహుల్ కీలక అఫిడవిట్.. నేనేతప్పు చేయలేదు, సమావేశాల్లో పాల్గొనే అవకాశమివ్వండి రాహుల్ గాంధీ
    మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట.. జైలు శిక్షపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు  రాహుల్ గాంధీ
    జ్ఞానవాపి మసీదులో సర్వేకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. నిర్మాణాలకు నష్టం జరగకూడదని స్పష్టం జ్ఞానవాపి మసీదు
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సెబీ

    ఉత్తర్‌ప్రదేశ్

    యోగి స్వస్థలంలో దారుణం: యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి యోగి ఆదిత్యనాథ్
    Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం  కాశీ
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం  అయోధ్య
    Yogi Adityanath on Gyanvapi: జ్ఞానవాపిని మసీదు అనడం చారిత్రక తప్పిదం; యోగి ఆదిత్యనాథ్‌ సంచలన కామెంట్స్  యోగి ఆదిత్యనాథ్

    ముస్లింలు

    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్
    రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి  వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    4శాతం ముస్లిం రిజర్వేషన్లలపై రాజకీయ ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం  సుప్రీంకోర్టు

    విద్యార్థులు

    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణ
    చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు జమ్ముకశ్మీర్
    తెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025