NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
    తదుపరి వార్తా కథనం
    Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
    Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

    Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

    వ్రాసిన వారు Stalin
    Dec 12, 2023
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    100 రోజుల్లో ఎల్‌పీజీ సిలిండర్‌ రూ. 500, రైతులకు రూ. 500 అదనంగా అందజేసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

    పౌరసరఫరాల శాఖ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ నిర్వహణలో విఫలమైందన్నారు. ఫలితంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొత్తం రుణాలు రూ.56,000 కోట్లకు చేరాయని, వడ్డీ భాగం రూ.3,000 కోట్లకు చేరుకుందని అన్నారు.

    12శాతం మంది రేషన్‌కార్డులు ఉపయోగించలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నట్లు పేర్కొన్నారు.

    ఉత్తమ్

    కొత్త రేషన్‌కార్డుల జారీపై త్వరలోనే నిర్ణయం: మంత్రి ఉత్తమ్ 

    కొత్త రేషన్‌కార్డుల జారీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ వివరించారు.

    కార్పొరేషన్‌కు చెందిన రూ.18,000 కోట్ల విలువైన 8.8 మిలియన్‌ టన్నుల వరిధాన్యం మిల్లర్ల వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేదా బ్యాంకు గ్యారెంటీ లేకుండా పడి ఉందన్నారు.

    పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించి మంత్రివర్గంలో తగిన నిర్ణయం తీసుకుంటామని రెడ్డి చెప్పారు.

    గత తొమ్మిదిన్నరేళ్లలో (బీఆర్‌ఎస్‌ పాలన) వ్యవస్థాగత లోపాలు ఉన్నాయన్నారు.

    దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు అందజేస్తున్న కిలో బియ్యంపై రాష్ట్ర, కేంద్రం రూ.39 వెచ్చిస్తున్నందున ప్రజాపంపిణీ విధానంలో అందజేసే బియ్యం అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    తెలంగాణ
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఉత్తమ్ కుమార్‌రెడ్డి

    Telangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్‌  మల్లికార్జున ఖర్గే
    Telangana CM: తెలంగాణ సీఎం ఎంపికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు  భారతదేశం
    #TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే  తెలంగాణ

    తెలంగాణ

    Telangana Result:  తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. 15 నిమిషాలకు ఒక రౌండ్ లెక్కింపు  అసెంబ్లీ ఎన్నికలు
    Telangana Result: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం  అసెంబ్లీ ఎన్నికలు
    Congress: తెలంగాణలో అధికారం దిశగా కాంగ్రెస్.. కార్యకర్తలు సంబరాలు  కాంగ్రెస్
    కొడంగల్‌లో రేవంత్ రెడ్డి గెలుపు, పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి ఓటమి  కొడంగల్

    తాజా వార్తలు

    Sonia Gandhi Birthday: గాంధీభవన్‌లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు  సోనియా గాంధీ
    Telangana assembly session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం  తెలంగాణ
    US vetoes: గాజాలో కాల్పుల విరమణకు 'వీటో' అధికారంతో అమెరికా అడ్డుకట్ట  ఇజ్రాయెల్
    Free bus service: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025