English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Narendra modi: అభివృద్ధి చెందిన భారతదేశానికి 'వికసిత్ భారత్' బడ్జెట్ పునాది: ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    Narendra modi: అభివృద్ధి చెందిన భారతదేశానికి 'వికసిత్ భారత్' బడ్జెట్ పునాది: ప్రధాని మోదీ
    అభివృద్ధి చెందిన భారతదేశానికి 'వికసిత్ భారత్' బడ్జెట్ పునాది: ప్రధాని మోదీ

    Narendra modi: అభివృద్ధి చెందిన భారతదేశానికి 'వికసిత్ భారత్' బడ్జెట్ పునాది: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 01, 2024
    02:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రశంసించారు.

    ప్రధాని మోదీ తన సంప్రదాయ ప్రసంగంలో, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు ఈ బడ్జెట్‌ ఓ గ్యారెంటీ ఇచ్చిందన్నారు.

    వికసిత భారత్‌కు మూలస్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారతకు ఇది కృషి చేస్తుందన్నారు.

    లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వెంటనే ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్,ఆమె బృందాన్నిఅభినందించారు.

    ఈ బడ్జెట్ యువ భారత ఆకాంక్షలకు ప్రతిబింబమని..సాంకేతికత రంగంలో పరిశోధన, సృజనాత్మకత కోసం రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధాని మోదీ ప్రసంగం

    #WATCH | On Union Interim Budget 2024-25, PM Narendra Modi says, "This budget has a reflection of the young aspirations of a young India. Two important decisions were made within the Budget. For research and innovation, a fund of Rs 1 Lakh Crore has been announced..." pic.twitter.com/SYb1IdntjF

    — ANI (@ANI) February 1, 2024
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    నరేంద్ర మోదీ

    PM Modi: పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ  గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే? ఎయిర్ ఇండియా
    Modi Ayodhya Visit: నేడు అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌‌ను ప్రారంభిచనున్న ప్రధాని మోదీ  అయోధ్య
    PM Modi: 'అయోధ్య' రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  అయోధ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025