NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం 
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం 
    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం

    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం 

    వ్రాసిన వారు Stalin
    Sep 26, 2023
    10:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్ ) ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది.

    ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవస్థ సరికాదని చెప్పుకొచ్చింది.

    2020-21 ఆర్థిక ఏడాదికి గానూ కాగ్ సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వార్డు కమిటీలు లేకుండా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా కాగ్ చెప్పుకొచ్చింది.

    అలాగే సచివాలయాల వ్యవస్థలు అనేవి పాలన వికేంద్రీకరణ కోసమేనని తన నివేదికలో కాగ్ చెప్పింది.

    సచివాలయం

    రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: కాగ్

    గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను 2019 జులైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాగ్ స్పష్టం చేసింది.

    ఇలా క్షేత్రస్థాయిలో ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేస్తే.. అది స్థానిక స్వపరిపాలనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని కాగ్ వెల్లడించింది.

    ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులతో వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కాగ్ అభిప్రాయపడింది.

    అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి నుంచి అమరావతికి ఎలాంటి బడ్జెట్‌ను అందించలేదని కాగన్ తన నివేదికలో పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    సచివాలయం
    తాజా వార్తలు

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    ఆంధ్రప్రదేశ్

    గన్నవరం వైసీసీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్.. కిమ్స్‌లో చికిత్స కొండేటి చిట్టిబాబు
    ISRO Aditya L1 Launch: నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్‌-1' మిషన్.. సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో ముందడుగు ఆదిత్య-ఎల్1
    శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం..భర్త,అతని ప్రియురాలికి పాక్షికంగా గుండు కొట్టించిన భార్య   శ్రీ సత్యసాయి జిల్లా
    నన్ను రెండు, మూడు రోజుల్లో అరెస్టు చేయొచ్చు: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం చంద్రబాబు నాయుడు

    సచివాలయం

    సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ: ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం తెలంగాణ
    సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్
    ఈ నెల 30నుంచే తెలంగాణ కొత్త సచివాలయంలో విధులు  తెలంగాణ

    తాజా వార్తలు

    AP cabinet decisions: దసరా నుంచే విశాఖ రాజధానిగా పాలన.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే  ఆంధ్రప్రదేశ్
    'అప్రమత్తంగా ఉండండి'.. కెనడాలోని భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు కెనడా
    ఆకాశ ఎయిర్ లైన్స్‌ మూసివేతపై.. సీఈఓ క్లారిటీ  ఆకాశ ఎయిర్
    మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంఐఎం వ్యతిరేకం: ఒవైసీ ప్రకటన  మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025