NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..లబ్ధిదారులకు 2 లక్షల రుణం మంజూరు
    పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..లబ్ధిదారులకు 2 లక్షల రుణం మంజూరు
    భారతదేశం

    పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..లబ్ధిదారులకు 2 లక్షల రుణం మంజూరు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    September 17, 2023 | 05:41 pm 0 నిమి చదవండి
    పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..లబ్ధిదారులకు 2 లక్షల రుణం మంజూరు
    పుట్టినరోజున పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దిల్లీలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు. హస్త కళాకారులు, చేతివృత్తిదారులకు రూ. 2 లక్షల మేర సబ్సిడీతో కూడిన రుణాన్ని అందించడమే ఈ పథకం ఉద్దేశం. తొలి విడతగా రూ.లక్ష, మరో విడతగా రూ.2 లక్షల రుణాన్ని అందించనున్నారు. ఐదేళ్ల కాలానికి రూ.13 వేల కోట్లు నిధులు ఈ పథకం కోసం కేటాయించారు. చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కమ్మరులు, లాండ్రీ, క్షవరం లాంటి వృత్తిదారులకు ప్రయోజనం అందనుంది. దాదాపు 30 లక్షల మందికి వర్తించనున్న ఈ పథకంలో వడ్డీ కేవలం 5 శాతంగానే ఉంటుంది. విశ్వకర్మగా గుర్తింపు పొందాలంటే మాత్రం గుర్తింపు పత్రం, ఐడీ కార్డుని కేంద్రం జారీ చేస్తుంది.

    శిక్షణ కోసం విశ్వకర్మ పథకంలో నమోదు చేసుకోండి : కేంద్రం

    విశ్వకర్మ పథకంలో భాగంగా హస్త కళాకారులు, తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు స్కిల్ అప్ గ్రేడేషన్ ఫెసిలిటీ లభిస్తుంది. టూల్ కిట్ ప్రొత్సాహతాలను సైతం పొందొచ్చు. ఈ పథకంలో భాగంగా రెండు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో బేసిక్, అడ్వాన్స్డ్ అనేవి రెండు ఉంటాయి. వీటిల్లో శిక్షణ కాలంలో లబ్ధిదారులకు రోజుకు రూ.500 చొప్పున స్టైఫండ్ అందిస్తారు. ఆధునిక పరికరాల కొనుగోలు కోసం రూ. 15 వేల వరకు గ్రాంట్ లభిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15 రోజుల అధునాతన శిక్షణ కోసం విశ్వకర్మ పథకంలో నమోదు చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ

    తాజా

    ప్రేరణ: సమస్యలను చూసి భయపడకండి.. అవి పరిష్కారాలను చూపిస్తాయ్ ప్రేరణ
    Mukesh Ambani: ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! ముకేష్ అంబానీ
    IND Vs AUS : ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. భారత్ టార్గెట్ ఎంతంటే?  ఆస్ట్రేలియా
    దిల్లీలో బాణాసంచాపై సుప్రీం కీలక ఆదేశాలు .. గ్రీన్ క్రాకర్స్‌కు కూడా నో పర్మిషన్ సుప్రీంకోర్టు

    దిల్లీ

    దేశ రాజధాని దిల్లీలో ఘోరం.. భార్య, కుమారుడి ముందే భర్త దారుణ హత్య హత్య
    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు దిల్లీ లిక్కర్ స్కామ్‌
    జీ20 సదస్సులో విధులు నిర్వహించిన పోలీసులతో ప్రధాని మోడీ డిన్నర్  జీ20 సదస్సు
    జీ20 సదస్సుకు వచ్చిన చైనా బృందం వద్ద అనుమాస్పద బ్యాగులు.. హోటల్‌లో హై డ్రామా జీ20 సమావేశం

    ప్రధాన మంత్రి

    రేపు యశోభూమిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పుట్టిన రోజు సందర్భంగా కేంద్రం ఏర్పాట్లు నరేంద్ర మోదీ
    దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు  రిషి సునక్
    G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన  నరేంద్ర మోదీ
    G-20 Summit : ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్.. 15 ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్న ప్రధాని మోదీ జీ20 సమావేశం

    నరేంద్ర మోదీ

    నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ ఒడిశా
    73వ పడిలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, నేడు దిల్లీలో సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం భారతదేశం
    ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్ కల్వకుంట్ల కవిత
    సనాతన ధర్మాన్ని అంతం చేయాలని విపక్ష ఇండియా కోరుకుంటోంది: నరేంద్ర మోదీ సనాతన ధర్మం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023