NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అకాల వర్షాలకు తడిసిన పంటను కొనుగోలు చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్
    తదుపరి వార్తా కథనం
    అకాల వర్షాలకు తడిసిన పంటను కొనుగోలు చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్
    అకాల వర్షాలకు తడిసిన పంటను కొనుగోలు చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్

    అకాల వర్షాలకు తడిసిన పంటను కొనుగోలు చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్

    వ్రాసిన వారు Stalin
    May 02, 2023
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణం అవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

    తడిసిన ధాన్యాన్ని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో పంట కల్లానికే పరమితమైంది. దీంతో రైతులు తమ పంటను కొనుగులో చేయాలని ప్రభుత్వాన్ని కోరగా, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు.

    తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్‌ భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.

    తెలంగాణ

    తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మార్చేందుకు ఆదేశాలు 

    తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మార్చేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి గంగుల పేర్కొన్నారు.

    దాదాపు 1.28లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు.

    అయితే ప్రభుత్వం ప్రస్తుతం 17లోపు తేమ శాతం ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుంది. అయితే 20శాతం తేమ ఉన్న ధాన్యాన్నికూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

    రైతుల డిమాండ్ మేరకు ఈ మేరకు ఎఫ్‌సీఐని కోరినట్లు మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పౌర విమానయాన శాఖ మంత్రి
    తెలంగాణ
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    పౌర విమానయాన శాఖ మంత్రి

    తెలంగాణ రేషన్‌కార్డు‌దారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ అలర్ట్: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు  కోవిడ్
    డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి: 132వ జయంతి రోజున 125అడుగుల విగ్రహం ఆవిష్కరణ  హైదరాబాద్
    దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు హైదరాబాద్

    తాజా వార్తలు

    మొక్కజొన్న రైతులకు కేసీఆర్ శుభవార్త; పంట కొనుగోలుకు ముందుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ
    దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు కరోనా కొత్త కేసులు
    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  మణిపూర్
    ఆపరేషన్ కావేరి: సూడాన్ నుంచి 10వ బ్యాచ్ భారతీయుల తరలింపు సూడాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025