NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Narendra Modi: అంకితభావంతో పనిచేస్తాం.. దిల్లీ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు 
    తదుపరి వార్తా కథనం
    Narendra Modi: అంకితభావంతో పనిచేస్తాం.. దిల్లీ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు 
    అంకితభావంతో పనిచేస్తాం.. దిల్లీ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు

    Narendra Modi: అంకితభావంతో పనిచేస్తాం.. దిల్లీ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 08, 2025
    05:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ ప్రజలు 27 ఏళ్లుగా కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనను అనుభవించిన తరువాత ఈసారి బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీకి భారీ విజయాన్ని అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

    ఎక్స్‌ వేదికగా స్పందించిన ఆయన, దిల్లీ ఓటర్లకు సెల్యూట్.. బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి అభినందనలంటూ సంతోషం వ్యక్తంచేశారు.

    ప్రజల అభివృద్ధి తమ గ్యారంటీ అని మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధి, సుపరిపాలన విజయం సాధించాయని, ఈ విజయానికి కారణమైన ప్రతి కార్యకర్త పట్ల తాను గర్వంగా ఉన్నానని చెప్పారు.

    దిల్లీ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు, నగర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు.

    Details

    మరింత సేవ చేస్తాం

    అంతేకాదు భారత్‌ అభివృద్ధిలో దిల్లీ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలకు సేవ చేయడం కోసం అంకితభావంతో ముందుకు సాగుతామని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.

    70 స్థానాలున్న దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను నిజం చేస్తూ, దిల్లీ ప్రజలు బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారు.

    శనివారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో, బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసి ఘన విజయాన్ని సాధించింది.

    వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని ఆశించిన ఆమ్‌ఆద్మీ పార్టీకి ఈసారి భంగపాటు ఎదురైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    దిల్లీ

    తాజా

    Amaravati: అమరావతిలో గూగుల్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 143 ఎకరాల భూమి కేటాయించనున్న ప్రభుత్వం  అమరావతి
    Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం? ఎలాన్ మస్క్
    UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    నరేంద్ర మోదీ

    PM Modi: 2025లో మోడీ చైనా పర్యటన.. ఇండియాకు పుతిన్, ట్రంప్ చైనా
    PM Modi: మన్మోహన్‌ సింగ్‌ పార్థివ దేహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు మన్మోహన్ సింగ్
    PM Modi: తెలుగు సినిమాను ప్రపంచంలో అగ్రగామిగా మార్చిన అక్కినేని.. ప్రధాని మోదీ ప్రశంస అక్కినేని నాగచైతన్య
    Mann ki Baat: 'కాల పరీక్షలను తట్టుకుని నిలబడిన రాజ్యాంగం.. 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని మోదీ  మన్ కీ బాత్

    దిల్లీ

    Delhi: దిల్లీ ఎయిర్‌పోర్టులో పొగమంచు ప్రభావం.. 30 విమానాలు రద్దు విమానాశ్రయం
    Fraud: మోడల్ ముసుగులో 700 మంది అమ్మాయిలను మోసం చేసిన టెక్నికల్‌ రిక్రూటర్‌ అరెస్ట్ ఇండియా
    Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులు మాఫీ అరవింద్ కేజ్రీవాల్
    Delhi Elections 2025: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025