NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / West Bengal: చోప్రాలో దంపతులపై బహిరంగంగా కొట్టడంపై సిఎంనుండి నివేదిక కోరిన  గవర్నర్ 
    తదుపరి వార్తా కథనం
    West Bengal: చోప్రాలో దంపతులపై బహిరంగంగా కొట్టడంపై సిఎంనుండి నివేదిక కోరిన  గవర్నర్ 
    చోప్రాలో దంపతులపై బహిరంగంగా కొట్టడంపై సిఎంనుండి నివేదిక కోరిన గవర్నర్

    West Bengal: చోప్రాలో దంపతులపై బహిరంగంగా కొట్టడంపై సిఎంనుండి నివేదిక కోరిన  గవర్నర్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 01, 2024
    01:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా చోప్రాలో బహిరంగంగా ఓ జంటను కొట్టడంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నివేదిక కోరినట్లు అధికారులు తెలిపారు.

    ఒక వీడియోలో విచక్షణారహితంగా కొడుతున్న సంఘటనతో గవర్నర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. అయన ఈ ఘటనను అనాగరికచర్యగా అభివర్ణించారు.

    "అయన ఈ సంఘటనను ఖండించారు.సిఎం బెనర్జీ నుండి తక్షణ నివేదికను కోరారు"అని ఒక అధికారి పిటిఐకి తెలిపారు.

    శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

    భార్యాభర్తలను వెదురు కర్రతో కొట్టడం వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని తజ్ముల్ అలియాస్'జేసీబీ'గా గుర్తించారు, అతను స్థానిక TMC నాయకుడని పేర్కొన్నారు.అతడిని అరెస్టు చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సిఎంనుండి నివేదిక కోరిన  గవర్నర్ 

    West Bengal Governor CV Ananda Bose seeks report from CM Mamata Banerjee on public flogging of couple in Chopra: official

    — Press Trust of India (@PTI_News) July 1, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    పశ్చిమ బెంగాల్

    Mamata Banerjee:రాజకీయ కార్యక్రమాలకు సెలవు ఇచ్చి..నేతాజీ జయంతికి ఎందుకు ఇవ్వరు?: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    ED raids in West Bengal: భారీ భద్రత నడుమ..తృణమూల్ నేతపై మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    Mamata Banerjee: కాంగ్రెస్‌కు షాక్.. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ  కాంగ్రెస్
    Sreela Majumdar: క్యాన్సర్‌తో సీనియర్ హీరోయిన్ కన్నుమూత  క్యాన్సర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025