NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం 
    తదుపరి వార్తా కథనం
    Delhi: దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం 
    దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం

    Delhi: దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం 

    వ్రాసిన వారు Stalin
    Jul 12, 2023
    04:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర దిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలోని యమునా ఖాదర్ వద్ద ముక్కలు ముక్కలుగా నరికిన ఓ మృతదేహం బుధవారం ఉదయం పోలీసులకు లభ్యమైంది.

    ఐదు ముక్కలుగా నరికిన మృతదేహం పాలిథిన్ సంచుల్లో కనిపించిందని, తల మాత్రం ఆ సంచిలో లేదని పోలీసులు తెలిపారు. అయితే ఆ మృతదేహం మహిళదేనని పోలీసులు నిర్ధారించారు.

    ఆర్థో ఫోరెన్సిక్స్ సాయంతో మరిన్ని ఆధారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని, విచారణ పురోగతిలో ఉందని డిప్యూటీ పోలీసు కమిషనర్ సాగర్ సింగ్ కల్సి తెలిపారు.

    సంఘటనా స్థలం వద్ద శరీర భాగాలు కనిపించినట్లు ఉదయం 9.15 గంటలకు కంట్రోల్ రూంకు కాల్ వచ్చిందని పోలీసులు డీసీపీ తెలిపారు.

    దిల్లీ

    హత్య వేరే చోట చేసి ఉంటారని పోలీసుల అనుమానం

    కంట్రోమ్ రూమ్ కాల్‌కు వచ్చిన వెంటనే ప్రత్యేక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొన్ని శరీర భాగాలు మొదట బ్యాగ్‌లో కనిపించగా మరికొన్ని కనిపించలేదు.

    దీంతో చుట్టుపక్కల వెతకగా కొంత దూరంలో మరిన్ని శరీర భాగాలతో కూడిన మరో బ్యాగ్ లభ్యమైంది. శరీర భాగాలు లభ్యమైన ఈ ప్రాంతాలు కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయి.

    ఫోరెన్సిక్ నిపుణులు, క్రైమ్ స్పాట్ ఇన్వెస్టిగేషన్ బృందాన్ని పిలిచి ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేసి, ఆధారాలు సేకరించినట్లు కల్సి తెలిపారు. మృతురాలి వయసు 35 నుంచి 40ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

    వేరే చోట హత్య చేసి, శరీర భాగాలను యమునా ఖాదర్ వద్ద పడేసి ఉంటారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హత్య
    మహిళ
    తాజా వార్తలు

    తాజా

    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్

    దిల్లీ

    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: దిల్లీలో వర్షం, రోడ్లన్నీ జలమయం  వర్షాకాలం
    అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    దిల్లీ 24 గంటల్లోనే 4హత్యలు; లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ ఘాటైన లేఖ అరవింద్ కేజ్రీవాల్
    త్వరలో ట్రక్కుల్లో ఏసీ డ్రైవర్ క్యాబిన్‌లు ఏర్పాటు: నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ

    హత్య

    ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన బెల్జియం
    Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య రష్యా
    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర
    పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్ పాకిస్థాన్

    మహిళ

    ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే సలహాలు, వాటి వెనక ఉండే నిజాలు ప్రెగ్నెన్సీ
    బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం బడ్జెట్ 2023
    ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు తమిళనాడు
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం

    తాజా వార్తలు

    Jammu and Kashmir: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: ఇద్దరు మృతి  జమ్ముకశ్మీర్
    భారత అనుకూల అందోళనలు vs ఖలిస్థానీ నిరసనలు; కెనడాలోని కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత కెనడా
    Bhola shankar: 'జామ్ జామ్ జజ్జనకా' సాంగ్ ప్రోమో విడుదల; మెగాస్టార్ ఆట అదుర్స్  భోళాశంకర్
    KCR: ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు బోనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025