NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వివేకా హత్య కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి 
    తదుపరి వార్తా కథనం
    వివేకా హత్య కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి 
    న్యాయ సహాయం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి

    వివేకా హత్య కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 02, 2023
    06:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

    దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేసిన ఎంవీ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

    అయితే తనకు న్యాయ సహాయం కావాలని, న్యాయవాదిని పెట్టుకునేంత ఆర్థిక స్తోమత తన దగ్గర లేదని సుప్రీంకోర్టును దస్తగిరి ఆశ్రయించాడు. ఈ విషయమై సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

    దస్తగిరి పిటీషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందించనుందనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది.

    Details

    కుట్రలో భాగంగానే వివేకా హత్య 

    ఇదిలా ఉంటే, దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని వైఎస్ వివేకా హత్య కేసులోని నిందితుడు శివ శంకర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేసారు. ఈ విషయమై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, సవాల్ చేసే హక్కు నిందితులకు ఉండదని పేర్కొంది.

    వివేకా హత్య కేసు కుట్రలో భాగంగానే జరిగిందనీ సీబీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే.

    ఈ హత్యలో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి పాల్గొన్నారని, సాక్ష్యాలను ద్వంసం చేయడంలో ఎంపీ అవినాష్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారని సీబీఐ తెలియజేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ

    సుప్రీంకోర్టు

    'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు కడప
    రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య దిల్లీ
    పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ కాంగ్రెస్

    ఆంధ్రప్రదేశ్

    ఎస్సీల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ  చంద్రబాబు నాయుడు
    వైకాపా ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు.. ఆస్పత్రిలో పలువురి పరామర్శ ఎమ్మెల్యే
    టిక్కెట్ కోసం సీఎం జగన్‌ను 5 సార్లు కలిశా, అయినా ఫలితంలేదు : ఎమ్మెల్యే మేకపాటి తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక  రోజా సెల్వమణి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025