NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / మెదడు పనితీరును దెబ్బ తీసి మతిమరుపును తీసుకొచ్చే ఆహారాలు
    తదుపరి వార్తా కథనం
    మెదడు పనితీరును దెబ్బ తీసి మతిమరుపును తీసుకొచ్చే ఆహారాలు
    మెదడుకు చేటు చేసి మతిమరుపును తీసుకొచ్చే ఆహారాలు

    మెదడు పనితీరును దెబ్బ తీసి మతిమరుపును తీసుకొచ్చే ఆహారాలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 30, 2023
    10:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మన శరీరంలో అన్నికంటికంటే ముఖ్యమైనది మన మెదడు. అందుకే మెదడుకు మంచి పోషకాలు అందించాలి. లేదంటే మెదడు పనితీరులో ఇబ్బందులు ఏర్పడి మతిమరుపు బహుమతిగా వస్తుంది.

    మీ మెదడు పనితీరును దెబ్బతీసే ఆహారాలు ఏంటో తెలుసుకుని వాటి నుండి వీలైనంత దూరంగా ఉండండి.

    ఫ్రై చేసిన ఆహారాలు: నూనెలో ఫ్రై చేసిన సమోస, చేపలు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ మొదలగునవన్నీ మతిమరుపు రావడానికి కారణాలుగా నిలుస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, ఫ్రై చేసిన ఆహారాలు రోజూ తినే 18,080మందిలో జ్ఞాపకశక్తి తగ్గినట్లు తెలిసింది.

    కూరగాయల నూనె: కూరగాయలతో తయారయ్యే నూనెలు, ఉదాహరణకు ఆవాల నూనె వల్ల ఆల్జీమర్స్ వచ్చే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది.

    ఆరోగ్యం

    మెదడు పనితీరును దెబ్బతీసే మరిన్ని ఆహారాలు

    కూరగాయల నూనెలు ఒత్తిడి ఎక్కువయ్యేలా చేయగలవు. ఒత్తిడిలో మెదడు సరిగ్గా పనిచేయదు.

    ఛీజ్: సాచురేటెడ్ కొవ్వులు కలిగి ఉండే ఛీజ్ వల్ల మెదడుకు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అందుకే ఛీజ్ బదులు, క్రీమ్ లాగా ఉండే అవకాడో తినండి.

    పాదరసం అధికంగా ఉండే చేపలు: షార్క్, ట్యూనా, కింగ్, మాకెరేల్ వంటి చేపల కణజాలాల్లో మెర్క్యురీ ఎక్కువగా ఉంటుంది. ఈ పాదరసం మన శరీరంలోకి అధిక మొత్తంలో వెళితే, మెదడుకు నష్టం కలుగుతుంది.

    రిఫైన్ బ్రెడ్, పాస్తా: గ్లిసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఈ ఆహారాలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మెదడు మీద చెడు ప్రభావం పడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆహారం

    నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి వంటగది
    బరువు తగ్గడం: పొట్టకొవ్వు పెరుగుతుంటే ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి బరువు తగ్గడం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025