NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Karthika Masam 2023: కార్తీక మాసంలో ఉసిరి దీపం.. సంబంధం ఏమిటీ
    తదుపరి వార్తా కథనం
    Karthika Masam 2023: కార్తీక మాసంలో ఉసిరి దీపం.. సంబంధం ఏమిటీ
    కార్తీక మాసంలో ఉసిరి దీపం.. సంబంధం ఏమిటీ

    Karthika Masam 2023: కార్తీక మాసంలో ఉసిరి దీపం.. సంబంధం ఏమిటీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 09, 2023
    05:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కార్తీకమాసంలో అందరూ దీపాలు పెట్టడం అనవాయితీ. మహిళలు వేకువ జామునే చల్లటీ నీటితో స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు.

    కార్తీక దీపాలు అంటే సాధారణంగా ఒత్తులతో చేసి వెలిగించేవే. పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యితో నానబెట్టి వాటిని అరటి డొప్పల్లో పెట్టి వెలిగిస్తారు.

    ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు ప్రాముఖ్యత ఉంది.

    ఉసిరి కాయతో దీపాలు పెడితే అన్ని శుభాలు జరుగుతాయని, దీని వల్ల నవగ్రహ పరిహారం జరుగుతుందని చాలామందికి తెలియదు.

    ఉసిరి కాయ గుండ్రంగా ఉండడం వల్ల దానిలో దీపం ఎలా పెట్టాలన్నది చాలామందికి సందేహంగా ఉంటుంది.

    మరి ఉసిరికాయతో దీపం ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

    Details

    ఉసిరి దీపం వెలిగిస్తే అధిక ప్రయోజనాలు

    ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగానే కొలుస్తారు.

    శివకేవులతో పాటు బ్రహ్మ, సకల దేవతతో ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు.

    మరీ ముఖ్యంగా దశమి, ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు.

    కార్తీక పౌర్ణమీ రోజున ఉసిరికాయను తీసుకొని దాని మధ్యలో గుండ్రంగా కట్ చేస్తే దీపం తయారు అవుతుంది.

    ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారు.

    మరి ముఖ్యంగా ఇంటికి నరదిష్టి తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025