NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / PMJAY: ఆయుష్మాన్‌ భారత్‌ పథకం.. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు
    తదుపరి వార్తా కథనం
    PMJAY: ఆయుష్మాన్‌ భారత్‌ పథకం.. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు
    ఆయుష్మాన్‌ భారత్‌ పథకం.. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు

    PMJAY: ఆయుష్మాన్‌ భారత్‌ పథకం.. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 25, 2024
    02:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకం 70 ఏళ్లు, ఆపై వయసు గల వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందిస్తోంది.

    ఈ పథకం ఆర్థిక స్థోమత లేకుండా, ఆధార్‌ కార్డు ఆధారంగా అందరికి వైద్యమందిస్తోంది.

    ఇందులో చేరిన వారికి రూ.5 లక్షల వరకు వైద్య చికిత్సలను ఉచితంగా పొందవచ్చు.

    ఆయుష్మాన్‌ వయ్‌ వందన కార్డ్

    70 ఏండ్లు పైబడి వయసు గల వారు ఈ పథకంలో చేరి ఆయుష్మాన్‌ వయ్‌ వందన కార్డు పొందచ్చు.

    ఈ కార్డు వృద్ధుల ఆరోగ్య సేవల కోసం ప్రత్యేకంగా అందజేస్తారు.

    Details

     అధార్‌ కార్డు అవసరం 

    ఈ పథకంలో చేరడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

    చికిత్స పొందడానికి సమయం

    పథకంలో చేరిన వెంటనే వృద్ధులు వైద్య చికిత్స పొందడానికి అర్హులైపోతారు. ఈ బీమా కవరేజ్‌ ప్రారంభం నుంచే అమలవుతుంది.

    బదిలీ అవకాశం లేదు

    ఈ పథకంలో చేరిన వారు, ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకానికి మారలేరు. పీఎంజేఏవై పథకంలోనే కొనసాగాల్సిందే

    దరఖాస్తు విధానం

    ఈ పథకంలో చేరడానికి, www.beneficiary.nha.gov.in పోర్టల్‌ ద్వారా లేదా ఆయుష్మాన్‌ యాప్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యూజర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

    కుటుంబ సభ్యుల కోసం దరఖాస్తు

    ఒకే కుటుంబంలో చాలా మంది అర్హులు ఉంటే, మొదటి వ్యక్తి వివరాలు నమోదు చేసి, 'యాడ్‌ మెంబర్‌' క్లిక్‌ చేసి, ఇతరుల వివరాలను కూడా నమోదు చేయవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    నరేంద్ర మోదీ

    Chandrababu Naidu: 'ఆధునికాంధ్ర కోసం మా ప్రయాణం'.. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.. కేంద్ర కేబినెట్
    Narendra Modi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ'.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు  బీజేపీ
    Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు.. కేంద్రం తరఫున అమిత్‌ షా రతన్ టాటా

    ప్రధాన మంత్రి

    మహాత్మా గాంధీ జయంతి: రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధాని మోదీ సహా ప్రముఖుల నివాళులు  నరేంద్ర మోదీ
    తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు  రాజస్థాన్
    నేడు నిజామాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన  నరేంద్ర మోదీ
    ప్రధాని మోదీని చంపేస్తాం: బెదిరింపు మెయిల్‌పై కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025