English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / సచిన్ చూసి ధోని, కోహ్లీ నేర్చుకోవాలి.. వారిద్దరికి డబ్బే ముఖ్యమా..?
    తదుపరి వార్తా కథనం
    సచిన్ చూసి ధోని, కోహ్లీ నేర్చుకోవాలి.. వారిద్దరికి డబ్బే ముఖ్యమా..?
    ఎంఎస్ ధోని, భువన్ బామ్

    సచిన్ చూసి ధోని, కోహ్లీ నేర్చుకోవాలి.. వారిద్దరికి డబ్బే ముఖ్యమా..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 18, 2023
    12:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొందరు సెలబ్రిటీలు ఏ యాడ్ లో పడితే ఆ యాడ్ లో దర్శనం ఇస్తుంటారు. ముఖ్యంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అల్కహాల్ ప్రమోషన్లలో సెలబ్రిటీలు చేస్తున్నారు. ఏదైనా ప్రొడెక్టును సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తే దానికి విపరీతమైన డిమాండ్ మార్కెట్లో ఏర్పడుతుంది.

    అయితే అవి జనాలకు మంచిదా చెడుదా అన్న కనీస బాధ్యత సెలబ్రిటీలకు లేకుండా పోయింది. ఇంకా రమ్మీ, బెట్టింగ్ లాంటి వాటికి కూడా ప్రమోట్ చేస్తుంటారు. క్రికెట్ ప్రపంచంలో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీకి విపరీతమైన క్రేజ్ ఉంది.

    ప్రస్తుతం వీరిద్దరూ నటిస్తున్న యాడ్ ల విషయంలో ఏమాత్రం బాధ్యతలేనట్లు ప్రవర్తిస్తున్నట్లు అర్ధమవుతోంది. వాస్తవానికి లిక్కర్, బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడంతో ఈ ఇద్దరూ అందరికంటే ముందు స్థానంలో ఉన్నారు.

    Details

    నిబంధనల ఉల్లంఘనలో ధోని, కోహ్లీ టాప్

    సెలబ్రిటీలపై ఫిర్యాదులు పెరిగిపోయాయని అడ్వర్టైజింగ్ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల ఓ జాబితా విడుదల చేసింది.

    ఇందులో ధోని మొదటి స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా గతేడాదితో పోల్చితే ఏకంగా 803 శాతం ఫిర్యాదులు పెరిగిపోయాయని ధ్రువీకరించింది. గతేడాది 55గా ఉన్న ఫిర్యాదులు సంఖ్య ఈ ఏడాది 503 కు చేరుకోవడం గమనార్హం.

    డ్యూ డిలిజన్స్ ఉల్లంఘనలో విరాట్ కోహ్లీ, నటి శద్ధ్రా కపూర్ కూడా ఉండడం విశేషం. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వీరంతా ప్రొడెక్టులను ప్రమోట్ చేస్తున్నట్లు తేలింది.

    మద్యం, సిగరెట్ ప్రకటనలను తిరస్కరించిన సచిన్ ను చూసి ధోని, కోహ్లీ నేర్చుకోవాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎంఎస్ ధోని
    క్రికెట్

    తాజా

    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు

    ఎంఎస్ ధోని

    వాంఖడే స్టేడియంలో ధోనికి అరుదైన స్థానం క్రికెట్
    ఐపీఎల్‌లో మరో మైలురాయిని చేరుకున్న ఎంఎస్ ధోని ఐపీఎల్
    డ్వేన్ బ్రావో తల్లికి ఎంఎస్ ధోని శుభాకాంక్షలు ఐపీఎల్
    ఐపీఎల్‌లో సీఎస్కే కెప్టెన్‌గా ధోని స్పెషల్ రికార్డు ఐపీఎల్

    క్రికెట్

    టీమిండియా మాజీ ఓపెనర్ మృతి టీమిండియా
    ఢిల్లీ క్రికెటర్ ఫృథ్వీ షా పై వేధింపుల కేసు నమోదు టీమిండియా
    వన్డే ప్రపంచ కప్ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్
    ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి, విధ్వంసం సృష్టించిన ధృవ్ జురెల్ రాజస్థాన్ రాయల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025