NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs ENG: మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా భారీ విజయం 
    తదుపరి వార్తా కథనం
    IND vs ENG: మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా భారీ విజయం 
    IND vs ENG: మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా భారీ విజయం

    IND vs ENG: మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా భారీ విజయం 

    వ్రాసిన వారు Stalin
    Feb 18, 2024
    05:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది.

    యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంతో టీమిండియా 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

    రెండో ఇన్నింగ్స్‌లో 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 122 పరుగులకే కుప్పకూలిపోవడం గమనార్హం.

    మూడో టెస్టులో విజయంతో ఐదు మ్యాచ్ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది.

    భారత తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా శతకాలు బాదగా, యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.

    టెస్టు

    ఐదు వికెట్లతో అదరగొట్టిన జడేజా

    టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

    దీంతో తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్, జడేజాల సెంచరీలతో టీమిండియా మొత్తం 445 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో అత్యధికంగా నాలుగు వికెట్లు తీశారు.

    ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్‌లో 319 పరుగులు చేసింది. ఇందులో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ 153 పరుగులు చేయడంతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

    ఆ తర్వాత రెండో ఇన్నింగ్‌లో జైస్వాల్ (214*), శుభ్‌మన్ గిల్ (91) ధాటికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 430/4 వద్ద డిక్లేర్ చేసింది.

    ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్.. కేవలం 122 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజాతో 5 వికెట్లతో అదరగొట్టాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    ఇంగ్లండ్
    తాజా వార్తలు

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు ఆపరేషన్‌ సిందూర్‌
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ
    MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం తెలంగాణ
    Operation Sindoor: భారత్‌-పాక్‌ మధ్య యుద్ధంలో జోక్యం చేసుకోబొం: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అమెరికా

    టీమిండియా

    IND vs SA: సౌతాఫ్రికాపై భారత్ విక్టరీ.. సిరీస్ కైవసం సౌత్ ఆఫ్రికా
    IND vs SA : సౌతాఫ్రికా నుంచి అత్యవసరంగా ఇండియాకు వచ్చేసిన విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    Best Cricketers Of 2023: ఈ ఏడాది అత్యుత్తమ క్రికెటర్లు వీళ్లే..! క్రికెట్
    Rahul Dravid : టీమిండియా ఆటగాళ్లకు మోటివేషన్ అవసరం లేదు : రాహుల్ ద్రావిడ్ రాహుల్ ద్రావిడ్

    ఇంగ్లండ్

    Rachin Ravindra: ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర? న్యూజిలాండ్
    World Cup: వీర బాదుడుతో శతక్కొట్టిన డేవిడ్ మలాన్.. రికార్డు సెంచరీల మోత ప్రపంచ కప్
    ENGLAND : 100వ ODIలో అర్థసెంచరీ బాదిన ఇంగ్లీష్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో  ప్రపంచ కప్
    WORLD CUP 2023 : ప్రపంచకప్‌లోనే ఇంగ్లండ్ మూడో అత్యధిక స్కోరు ఇదే బంగ్లాదేశ్

    తాజా వార్తలు

    LB Nagar accident: ఎల్‌బీ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి.. ఎస్‌ఐకి గాయాలు  ఎల్బీనగర్
    పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్‌ప్రాక్టీస్ నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర  ద్రౌపది ముర్ము
    Telangana: తెలంగాణలో మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం తెలంగాణ
    Farmer Protest: దిల్లీ సరిహద్దులో మరోసారి రైతలుపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025