NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / NRI Fraud : ఫుట్ బాల్ జట్టుకు కుచ్చుటోపి.. రూ. 183 కోట్లు కొట్టేసిన ప్రవాస భారతీయుడు
    తదుపరి వార్తా కథనం
    NRI Fraud : ఫుట్ బాల్ జట్టుకు కుచ్చుటోపి.. రూ. 183 కోట్లు కొట్టేసిన ప్రవాస భారతీయుడు
    ఫుట్ బాల్ జట్టుకు కుచ్చుటోపి.. రూ. 183 కోట్లు కొట్టేసిన ప్రవాస భారతీయుడు

    NRI Fraud : ఫుట్ బాల్ జట్టుకు కుచ్చుటోపి.. రూ. 183 కోట్లు కొట్టేసిన ప్రవాస భారతీయుడు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 07, 2023
    06:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో నివాసముంటున్న ఓ ప్రవాస భారతీయుడు విలాసవంతమైన జీవితం కోసం దారుణానికి తెగబడ్డాడు.

    తాను పనిచేస్తున్న ఫుట్ బాల్ ఫ్రాంఛైజిని మోసం చేసి ఏకంగా 183 కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడు.

    అమెరికాలోని పాపులర్ ఫుట్ బాల్ జట్లలో 'జాక్సన్ విల్లే జాగ్వార్' ఒకటి. ఈ ప్రాంఛైజీకి 2018 నుంచి 2023 వరకు ఎగ్జిక్యూటివ్ అమిత్ పటేల్ పనిచేశాడు.

    అమిత్ పటేల్ కన్నుగప్పి జట్టు ఖజానా నుంచి 22 మిలియన్ల మేర మోసానికి పాల్పడినట్లు తెలిసింది.

    ఈ నగదుతో అతడు ఫ్లోరిడాలో ఓ భవనం, ఖరీదైన గడియారాలు, టెస్లా కారు వంటివి కొనుగోలు చేశాడు.

    Details

    మూడేళ్ల కాలంలో రూ.183 కోట్లు కొట్టేసిన అమిత్

    జాక్స్ ఆన్ విల్లే జాగ్వార్స్ ఫుట్ బాల్ ఫ్రాంచైజీలో అమిత్ పాటిల్ ఆర్థిక విశ్లేషణ, ప్లానింగ్ టీమ్ కు మేనేజర్‌గా జాయిన్ అయ్యాడు.

    జాగ్వార్స్ ఉద్యోగుల లావాదేవీల కోసం యాజమాన్యం పర్చువల్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది.

    పర్చువల్ క్రెడిట్ కార్డును దుర్వినియోగం చేసిన అమిత్ క్యాటరింగ్, విమాన చార్జీలు, హోటల్ బిల్లులను కొత్తగా సృష్టించాడు.

    మూడేళ్ల కాలంలో అమిత్ 183 కోట్లు కొట్టేశాడు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అతన్ని మేనేజ్‌మెంట్ ఉద్యోగం నుంచి తొలిగించింది.

    ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫుట్ బాల్
    అమెరికా

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    ఫుట్ బాల్

    యూరోపా లీగ్ ఫైనల్‌లో సెవిల్లాతో తలపడనున్న రోమా ప్రపంచం
    మేనేజర్ ఆఫ్ ది సీజన్‌ అవార్డును గెలుచుకున్న పెప్ గార్డియోలా మంచెస్టర్ సిటీ
    చిరునవ్వుతో పీఎస్జీకి వీడ్కోలు పలికిన లియోనల్ మెస్సీ లియోనల్ మెస్సీ
    ఐదోసారి గోల్డెన్ బూట్‌ను కైవసం చేసుకున్న ఎంబాపే ప్రపంచం

    అమెరికా

    H-1B వీసాకు సవరణలు పరిశీలిస్తున్న అమెరికా సర్కార్.. భారతీయులపై ప్రభావం వీసాలు
    Meta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాపై 40 రాష్ట్రాల దావా మెటా
    USA:అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి,60 మందికిపైగా గాయాలు   అంతర్జాతీయం
    US Mass Shooting: అమెరికాలో కాల్పుల ఘటన.. గతంలో సాయుధుడికి గృహ హింస చరిత్ర అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025