NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం పాటను పాడనున్న మలికా అద్వానీ
    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం పాటను పాడనున్న మలికా అద్వానీ
    1/2
    క్రీడలు 1 నిమి చదవండి

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం పాటను పాడనున్న మలికా అద్వానీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 11, 2023
    12:16 pm
    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం పాటను పాడనున్న మలికా అద్వానీ
    ఫిబ్రవరి 13న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. మార్చి 4వ తేదీ నుంచి ముంబయిలో ఐదు జట్లతో తొలి సీజన్ ప్రారంభం కానుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని ఇండియా కన్సల్టెంట్స్ సంస్థలో భాగస్వామి అయినా మలికా అద్వానీ వేలాన్ని పర్యవేక్షించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గతంలో హ్యూ ఎడ్మీడ్స్, రిచర్డ్ మాడ్లీ, చారు IPL వేలం నిర్వహించారు. ఈ వేలంలో మొత్తం 409 మాత్రమే తుది జాబితాలోకి చేర్చారు. ఇక వీరిలో 264 మంది భారత ప్లేయర్లు ఉండగా.. 163 విదేశీ ఆటగాళ్లు ణ్నారు. రూ.10,20,30,40,50 లక్షల బేస్ ప్రైస్లతో క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు.

    2/2

    మార్చి 26న ఫైనల్ మ్యాచ్

    ప్రతి జట్టుకు వేలంలో రూ. 12 కోట్ల పర్స్ అందుబాటులో ఉండనుంది. దీంతో తమ జట్టులోకి కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వేలం సమయంలో ప్రతి గంటకు ఒకొసారి బీసీసీఐ బ్రేక్‌ను ఇవ్వనుంది. మార్చి 4వ తేదీన డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 26వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు ముంబైలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలలో జరగనున్నాయి. ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముపోడే మహిళా క్రికెటర్లు ఎవరో తెలియాలంటే ఫిబ్రవరి 12 వరకు వేచి ఉండాల్సిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    క్రికెట్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    లక్నో ఫ్రాంచైజీకి యుపీ వారియర్జ్‌గా నామకరణం క్రికెట్
    మార్చి 4న మహిళల ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్
    మార్చి 4నుంచి 26 వరకు ముంబాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్
    ఐపీఎల్ ఉమెన్స్ ప్లేయర్ల వేలం తేదీలు ఖరారు..? క్రికెట్

    క్రికెట్

    ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానమే..! బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    మొదటి టెస్టులో అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లు రోహిత్ శర్మ
    37 టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయని విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    భారత్ క్రికెట్ చరిత్రలో రోహిత్‌శర్మ అరుదైన రికార్డ‌ు రోహిత్ శర్మ
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023