NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త నిబంధనలు.. ఇకపై ఒక్క ఓవర్‌లో!
    తదుపరి వార్తా కథనం
    దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త నిబంధనలు.. ఇకపై ఒక్క ఓవర్‌లో!
    బౌలర్లు ఇప్పుడు ఒక ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసే అవకాశం

    దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త నిబంధనలు.. ఇకపై ఒక్క ఓవర్‌లో!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 08, 2023
    01:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ విధానం సక్సెస్ కావడంతో బీసీసీఐ కొత్త పంథాలో టోర్నీలను నిర్వహించేందుకు సిద్ధమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది.

    ఇప్పటివరకూ టీ20 క్రికెట్లో ఓవర్‌కు ఒకే బౌన్సర్ మాత్రమే వేసే అవకాశం బౌలర్లకు ఉండేది. ఈ రూల్‌లో మార్పులు చేసిన బీసీసీఐ ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు వేసేలా కొత్త నియమాన్ని అమల్లోకి తీసుకురానుంది.

    శుక్రవారం ముంబాయిలో అపెక్స్ కమిటీ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో పాటు రెండు బౌన్సర్లకు సంబంధించిన రూల్ కోసం బీసీసీఐ అనుమతి ఇచ్చింది.

    Details

    అక్టోబర్ 16 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ

    ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా ఈ కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా టీ20ల్లో బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు.

    ఈ క్రమంలో రెండు బౌన్సర్ల రూల్ ద్వారా బౌలర్ల ప్రభావం పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలిసింది. ఈ రూల్స్ బీసీసీఐ త్వరలో ప్రవేశపెట్టనుంది

    2023-24 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ అక్టోబర్ 16 నుంచి ఆరు వరకు జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 38 జట్లు తలపడనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    క్రికెట్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    బీసీసీఐ

    ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ క్రికెట్
    బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది క్రికెట్
    Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా క్రికెట్

    క్రికెట్

    ప్రజా సేవ చేయాలని ఉంది.. త్వరలో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా అంబటి రాయుడు టీమిండియా
    ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ సూపర్ సిక్స్ : శ్రీలంకతో పోరుకు సిద్ధమైన నెదర్లాండ్ శ్రీలంక
    సెంచరీతో విజృంభించిన వీవీఎస్ లక్ష్మణ్ కొడుకు టీమిండియా
    హునుమ విహారి సంచలన నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్‌బై టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025