NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / FIR on Mitchell Marsh: దిల్లీలో మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు
    తదుపరి వార్తా కథనం
    FIR on Mitchell Marsh: దిల్లీలో మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు
    దిల్లీలో మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు

    FIR on Mitchell Marsh: దిల్లీలో మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 24, 2023
    12:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్‌ (Mitchell Marsh) పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

    ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఫిర్యాదు మేరకు దిల్లీ గేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

    మిచెల్ మార్ష్ వరల్డ్ కప్‌పై కాళ్లు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ఆ ట్రోఫీని అవమానించడంతో పాటు 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను గాయపరిచనట్లు కేశవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

    భారత్ ఫ్యాన్స్ మార్ష్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

    Details

    మార్ష్ తీరుపై మండిపడుతున్న భారత్ అభిమానులు

    ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో విశ్వవిజేతగా ఆస్ట్రేలియా నిలిచింది.

    ఆరోసారి ప్రపంచ కప్ గెలుచుకున్న ఆసీస్ ప్లేయర్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

    ఇక డ్రెస్సింగ్ రూములో మార్ష్ ఒక చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని, రెండు పాదాలను ట్రోఫీపై ఉంచాడు.

    ఈ ఫోటో వైరల్ కావడంతో భారత్ అభిమానులు మార్ష్ పై మండిపడ్డారు.

    ఈ నేపథ్యంలో ఆలీఘర్‌కు చెందిన పండిట్ కేశవ్ అనే ఆర్‌టీఐ కార్యకర్త, మిచెల్ మార్ష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    తాజాగా ఇదే అంశంపై టీమ్ఇండియా సీనియర్‌ పేసర్ మహ్మద్ షమీ కూడా స్పందించాడు. మిచెల్‌ అలా చేయడం తనని తీవ్రంగా బాధించిందని చెప్పాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్ట్రేలియా
    క్రికెట్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆస్ట్రేలియా

    Michelle Marsh : వన్డేల్లో 17వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన మిచెల్ మార్ష్ టీమిండియా
    చివరి వన్డేలో టీమిండియా ఓటమి.. నాలుగు వికెట్లతో చెలరేగిన మాక్స్‌వెల్ టీమిండియా
    IND vs AUS : భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు.. భారత్‌తో తలపడేందుకు సిద్ధం: ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్
    World Cup 2023 : తొలి పోరుకు భారత్ సిద్ధం.. ఇవాళ ఆస్ట్రేలియాతో మ్యాచ్ టీమిండియా

    క్రికెట్

    IND Vs AUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్  క్రీడలు
    IND Vs AUS: 3వేల సిక్సర్లతో టీమిండియా సరికొత్త రికార్డు! టీమిండియా
    Asia Games 2023 : క్రికెట్‌లో మేం స్వర్ణం సాధించా.. ఇక మీరు కూడా గెలవాలి : జెమీయా రోడ్రిగ్స్ ఆసియా గేమ్స్
    ODI World Cup 2023: మరో 8 రోజుల్లో వన్డే ప్రపంచ కప్.. ఈ టోర్నీకి దూరమైన స్టార్ ఆటగాళ్లు వీరే! వన్డే వరల్డ్ కప్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025