NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy 2025: పాక్ దూరం.. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ను సౌతాఫ్రికాలో నిర్వహించే అవకాశాలు!
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy 2025: పాక్ దూరం.. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ను సౌతాఫ్రికాలో నిర్వహించే అవకాశాలు!
    పాక్ దూరం.. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ను సౌతాఫ్రికాలో నిర్వహించే అవకాశాలు!

    Champions Trophy 2025: పాక్ దూరం.. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ను సౌతాఫ్రికాలో నిర్వహించే అవకాశాలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 12, 2024
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌కు లభించాయి.

    ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు జరగాలన్నా, భారత జట్టు టోర్నీలో పాల్గొనేందుకు కొన్ని షరతులు విధించింది.

    టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తేనే భారత జట్టు పాకిస్థాన్‌ వచ్చి ఆడే అవకాశం ఉంది.

    భారత మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలంటూ పీసీబీకి ఐసీసీ సూచించగా, దీనికి పాక్ క్రికెట్ బోర్డు అంగీకరించలేదు.

    పాక్ క్రికెట్ బోర్డు తన ఆతిథ్య హక్కులను తగ్గించడం అనేది చాలా దూరమైన విషయం అని పేర్కొంది.

    ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు, భారత్‌లో జరిగే ఇతర ఐసీసీ ఈవెంట్లలో పాకిస్థాన్ జట్టు పాల్గొనకుండా ఉండాలన్న నిర్ణయాన్ని పాక్ తీసుకుంది.

    Details

    స్పష్టత ఇవ్వని పాకిస్థాన్

    2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు భారత్ ఆసక్తి చూపినట్లు సమాచారం.

    అయితే పాకిస్థాన్ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని భావిస్తోంది. ఇది ఇలా ఉంటే, పాకిస్థాన్ దూరంగా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం సౌతాఫ్రికాలో నిర్వహించే అవకాశం ఉంది.

    పీసీబీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరిగితే, భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉండే అవకాశముంది.

    ఈ సందర్భంలో, పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ బసిత్ అలీ పాకిస్థాన్‌కు రెండు పాయింట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1996 ప్రపంచకప్‌లో శ్రీలంకకు నాలుగు పాయింట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

    బసిత్ అలీ ఈ నిర్ణయం ఇప్పటికీ అమలు చేయాలని సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత జట్టు
    పాకిస్థాన్

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    భారత జట్టు

    శ్రీలంకతో జరిగే మొదటి వన్డేలో అదే ఫామ్ కొనసాగేనా..! క్రికెట్
    భారత్ బ్యాట్‌మెన్స్ రాణించకపోతే కష్టమే క్రికెట్
    నాలుగో స్థానంలో సూర్యానా.. అయ్యారా..? క్రికెట్
    వన్డే సిరీస్ ముందే టీమిండియాకు షాక్.. బుమ్రా దూరం క్రికెట్

    పాకిస్థాన్

    Pakistan : దక్షిణాసియా దేశాలను వణికిస్తున్నకాంగో వైరస్.. పాక్ లో కేసుల నమోదు అంతర్జాతీయం
    Pakistan: మతపరమైన వివాదాల మధ్య పాకిస్థాన్ మొదటి మానవ పాల బ్యాంకు కార్యకలాపాల నిలిపివేత అంతర్జాతీయం
    Pakistan: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలపై స్వతంత్ర విచారణ కోరుతూ US కాంగ్రెస్ తీర్మానం  అమెరికా
    Pakistan: అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ భార్యకు ముందస్తు బెయిల్..   ఇమ్రాన్ ఖాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025