NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / భారత క్రీడల అథారిటీ తీరుపై మండిపడ్డ దీపా కర్మాగార్.. న్యాయం జరగలేదని విమర్శలు
    తదుపరి వార్తా కథనం
    భారత క్రీడల అథారిటీ తీరుపై మండిపడ్డ దీపా కర్మాగార్.. న్యాయం జరగలేదని విమర్శలు
    భారత క్రీడల అథారిటీ తీరుపై మండిపడ్డ దీపా కర్మాగార్.. న్యాయం జరగలేదని విమర్శలు

    భారత క్రీడల అథారిటీ తీరుపై మండిపడ్డ దీపా కర్మాగార్.. న్యాయం జరగలేదని విమర్శలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 15, 2023
    05:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డోపింగ్ వివాదంలో రెండేళ్ల తర్వాత వచ్చి ట్రయల్స్ లో ప్రముఖ జిమ్మాస్ట్ దీపా కర్మాగర్ అత్యత్తుమ ప్రదర్శన కనబరిచింది.

    అయితే ఆసియా గేమ్స్ కు ఆమెను ఎంపిక చేయకపోవడంతో భారత క్రీడల అథారిటీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

    తనను ఆసియా గేమ్స్ కు వెళ్లే జాబితా నుంచి తప్పించడంపై సాయ్ వ్యవహరించిన విధానం తీవ్ర నిరాశకు గురి చేసిందంటూ దీపా కర్మాగర్ ట్విటర్ వేదికగా విమర్శలను గుప్పించింది.

    స్వాతంత్య్ర దినోత్సవం రోజున తాను వాక్ స్వేచ్ఛను వినియోగించకుంటున్నానని, జాతీయ స్థాయి ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచినా తనని ఆసియా గేమ్స్ కు ఎంపిక చేయకపోవడం అన్యాయమన్నారు.

    Details

    టోక్సో ఒలింపిక్స్ కు కూడా దూరమైన దీపా కర్మాగర్

    తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నారని, ప్రస్తుతం తనకు ఏమి చేయాలో తెలియడం లేదని, వచ్చే నెలలో చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొంటాననే నమ్మకం ఉందని దీపా కర్మాగార్ వెల్లడించింది.

    2016లో రియో ఒలింపిక్స్ లో దీపా నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గాయాల కారణంగా క్రమంగా ఆటకు దూరమైంది.

    2019 ప్రపంచ చాంపియన్ షిప్‌తో పాటు 2021లో జరిగిన టోక్సో ఒలింపిక్స్ కు కూడా దీపా అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే.

    డోపింగ్ వివాదం నేపథ్యంలో దాదాపు రెండేళ్ల పాటు నిషేదం ఎదుర్కొన్న ఆమె గత జులై నెలలో తిరిగొచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్పోర్ట్స్
    ప్రపంచం

    తాజా

    Stock Market: భారీ లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. సెన్సెక్స్‌ 800 పాయింట్లు జంప్‌ స్టాక్ మార్కెట్
    Surya: పళని మురుగన్ వద్దకు సూర్య,వెంకీ అట్లూరి..  టాలీవుడ్
    Thug Life: అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్మురేపిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్'.. Rs.14 కోట్ల కలెక్షన్లతో రికార్డు   కమల్ హాసన్
    2025 Yezdi Adventure:సరికొత్త 2025 యెజ్డి అడ్వెంచర్ లాంచ్.. ధర ఎంతంటే?  ఆటో మొబైల్

    స్పోర్ట్స్

    అతి పిన్న వయసులోనే నైనా జైస్వాల్‌కు డాక్టరేట్ టేబుల్ టెన్నిస్
    WFI అధ్యక్షుడికి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన రెజ్లర్లు ప్రపంచం
    గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో నీరజ్ చోప్రా ప్రపంచం
    ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా చైనా గ్రాండ్ మాస్టర్  ప్రపంచం

    ప్రపంచం

    వింబుల్డన్‌లో కార్లోస్ అల్కరాజ్ ముందంజ టెన్నిస్
    2023 వింబుల్డన్: మొదటి రౌండ్‌లో విజయం సాధించిన స్టెఫానోస్ సిట్సిపాస్  టెన్నిస్
    EV కోసం బీమాను కొనుగోలు చేస్తున్నారా..? అయితే వీటి గురించి తెలుసుకోండి! ఆటో మొబైల్
    మణిపూర్‌లో మళ్లీ పేలిన గన్.. పాఠశాల బయట మహిళ కాల్చివేత మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025