NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్
    తదుపరి వార్తా కథనం
    టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్
    స్టీవెన్ స్మిత్

    టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 06, 2023
    11:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్ స్పందించాడు. ఫ్రాంచైసీ క్రికెట్ బాగా పెరిగిపోవడంతో అంతర్జాతీయ షెడ్యుల్ పై తీవ్ర ప్రభావం పడుతోందని స్మిత్ ఆందోళన వ్యక్తం చేశాడు.

    భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో చిన్న దేశాలు ఎక్కువగా టెస్టు మ్యాచులు ఆడలేకపోతున్నాయి.

    ఈ క్రమంలో దీనిపై స్మిత్ మాట్లాడారు. టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై తనకు కాస్త ఆందోళనగానే ఉందని, అయితే టెస్టు క్రికెట్ బతుకుందని ఆశిస్తున్నానని, ప్రస్తుతం ఈ ఫార్మెట్ మంచి స్థితిలో ఉందని అతను పేర్కొన్నారు.

    టీమిండియాతో డబ్య్లూటీసీ ఫైనల్స్ కు సిద్దమవుతున్న తరుణంలో స్మిత్ ఈ వ్యాఖ్యలను చేశాడు.

    Details

    టీమిండియాపై ఎలాంటి ఒత్తిడి లేదు : రాహుల్ ద్రావిడ్

    భారత్ కు నాణ్యమైన పేసర్లు, స్పిన్నర్లు ఉన్నారని, షమీ, సిరాజ్ లకు డ్యూక్ బాల్ సరైందని స్మిత్ తెలిపాడు టీమిండియాకు నాణ్యమైన బౌలింగ్ అటాక్ ఉందని కొనియాడారు.

    టీమిండియాపై ఎలాంటి ఒత్తిడి లేదని, పదేళ్లకు పైగా ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న మాట వాస్తవమేనని, ఆస్ట్రేలియాలో సిరీస్ విజయం, ఇంగ్లండ్ లో డ్రా ఇలా కొంత కాలంగా అద్భుతంగా పోరాడుతున్నామని, ఈ ఫైనల్ ఫలితం కారణంగా అంతకుముందు ఘనతలు మసకబారిపోవని టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నారు.

    డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచులో టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది. షమీ, సిరాజ్ తో పాటు శార్దుల్ ఠాకూర్ ను మూడో పేసర్ గా ఉండే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    క్రికెట్

    తాజా

    YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?  విజయవాడ సెంట్రల్
    Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి! ఎలక్ట్రిక్ స్కూటర్

    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే!  క్రికెట్

    క్రికెట్

    IPL 2023: లీగ్‌ దశలో అదరగొట్టిన టాప్ బ్యాట్స్‌మెన్స్ వీరే..! ఐపీఎల్
    ఐపీఎల్ 2023లో బౌలర్ల హవా మామూలుగా లేదుగా.. లిస్టులో ఎవరున్నారంటే? ఐపీఎల్
    పాంటింగ్, లారా వల్ల ప్లేయర్స్ ఎదగలేకపోతున్నారు : గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ ఐపీఎల్
    వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ షెడ్యుల్ ను ప్రకటించిన ఐసీసీ ఐసీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025