NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Team India : ప్లేయర్లు గాయపడి విరామం తీసుకుంటే.. దేశవాళీ ఆడడం తప్పనిసరి : జైషా 
    తదుపరి వార్తా కథనం
    Team India : ప్లేయర్లు గాయపడి విరామం తీసుకుంటే.. దేశవాళీ ఆడడం తప్పనిసరి : జైషా 
    ప్లేయర్లు గాయపడి విరామం తీసుకుంటే.. దేశవాళీ ఆడడం తప్పనిసరి : జైషా

    Team India : ప్లేయర్లు గాయపడి విరామం తీసుకుంటే.. దేశవాళీ ఆడడం తప్పనిసరి : జైషా 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 19, 2024
    01:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవాళీ క్రికెట్ కు ప్రాధాన్యత ఇచ్చేందుకు బీసీసీఐ కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే క్రికెటర్ల ఫిట్‌నెస్, ఫామ్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది.

    ఒకానొక సమయంలో ప్లేయర్లు గాయపడి ఆటకు దూరమవుతారు.

    ఇలాంటి ప్లేయర్లు జాతీయ జట్టులోకి రావాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శ జై షా వెల్లడించారు.

    దీనిపై మరోసారి ఆయన స్పష్టతనిచ్చారు. ప్లేయర్లు ఫిట్‌నెస్ నిరూపించుకోవాలంటే డొమిస్టిక్ అత్యుత్తమ వేదిక అని జై షా వెల్లడించారు.

    Details

    సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ

    ఈ విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలకు ప్రత్యేక మినహాయింపులు ఉంటాయన్నారు.

    రెండేళ్ల కిందట రవీంద్ర జడేజా గాయపడి, కోలుకుంటే దేశవాళీలో ఆడమని తానే చెప్పామని, ఇప్పుడు అది తప్పనిసరి చేశామన్నారు.

    విరామం తీసుకొని జాతీయ జట్టులోకి రావాలంటే తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలన్నారు.

    విరాట్ కోహ్లీ, రోహిత్ లాంటి ప్లేయర్లు ఒకవేళ దేశవాళీ అడి గాయపడితే జట్టుకు చాలా నష్టం కలుగుతుందన్నారు.

    ఇక సెప్టెంబర్ 5 నుంచి జరిగే దులీప్ ట్రోఫీలో శుభ్‌మాన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కెప్టన్లుగా వ్యవహరించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    దులీప్ ట్రోఫీ

    తాజా

    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం

    బీసీసీఐ

    BCCI: బీసీసీఐ ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! క్రికెట్
    బీసీసీకి షాక్ ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ సంఘం.. మరోసారి షెడ్యూల్‌లో మార్పులకు విజ్ఞప్తి  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
    ఆసియాకప్ 2023కి టీమిండియా ఇదే.. జట్టులోకి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆసియా కప్
    Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ.. ఆటగాళ్లందరికీ వార్నింగ్! విరాట్ కోహ్లీ

    దులీప్ ట్రోఫీ

    దులీప్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టుకు ఆడనున్న పుజారా, సూర్య సూర్యకుమార్ యాదవ్
    ఇండియన్ క్రికెట్ అభిమానులకు చేదు వార్త క్రికెట్
    దులీప్ ట్రోఫీ 2023: విజృంభించిన శివమ్ మావి  క్రికెట్
    Duleep Trophy final:హాఫ్ సెంచరీతో రాణించిన హనుమ విహారి  క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025