దులీప్ ట్రోఫీ: వార్తలు
Duleep trophy: బీసీసీఐ కీలక నిర్ణయం.. దులీప్ ట్రోఫీ పాత శైలిలో నిర్వహణ!
టీమిండియా క్రికెట్ లెజెండ్స్తో ఈ ఏడాది అద్భుతంగా సాగిన దులీప్ ట్రోఫీ, వచ్చే ఏడాది నుండి పాత శైలిలో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో భారీగా బెట్టింగ్.. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
దులీప్ ట్రోఫీ సమయంలో భారీ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ జరిగినట్లు అనంతపురం గ్రామీణ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
Duleep Trophy: దులీప్ ట్రోఫీ విజేతగా ఇండియా 'ఏ'
దులీప్ ట్రోఫీ విజేతగా ఇండియా 'ఏ' నిలిచింది.
Shreyas Iyer: దులీప్ ట్రోఫీలో విఫలం.. శ్రేయస్ అయ్యర్కి టెస్టుల్లో చోటు లేదు
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ జట్టులో లేరు. ఇక బంగ్లాదేశ్తో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్కి అతన్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
Ishan Kishan: దులీప్ ట్రోఫీలో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్
టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనతో అక్కటుకున్నాడు.
Surya Kumar Yadav: బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ సిద్ధం
ఇటీవల బుచ్చిబాబు టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు.
Duleep Trophy 2024: ఇండియా ఎ కెప్టెన్ మార్పు .. శుభమన్ గిల్ స్థానంలో కెప్టెన్ గా ఎవరంటే..?
దులీప్ ట్రోఫీ 2024 రెండో రౌండ్ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా, జట్లలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
Duleep Trophy 2024:దులీప్ ట్రోఫీ గెలిచిన ఇండియా-బి జట్టు
దులీప్ ట్రోఫీలో ఇండియా-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇండియా-బి జట్టు 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో ఇండియా-సి ఘన విజయం
దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా జరిగిన ఇండియా-సి, ఇండియా-డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మూడు రోజుల వ్యవధిలో ముగిసింది.
Duleep Trophy: మొదటి రౌండ్ కి దూరమైన ఇషాన్ కిషన్,సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది.ఈరోజు నుంచి ఈ టోర్నీ ప్రారంభమవుతుంది.
Duleep Trophy 2024: దేశవాళీ టోర్నీ'దులీప్ ట్రోఫీ' రంగం సిద్ధం.. షెడ్యూల్ వివరాలు ఇవే
దులీప్ ట్రోఫీ టెస్ట్ టోర్నీ గురువారం (సెప్టెంబర్ 5) నుంచి ప్రారంభం కానుంది. ఈ నాలుగు జట్ల టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు కూడా పాల్గొనడం విశేషం.
Duleep Trophy: 'పెర్త్' తరహాలో అనంతపురం క్రికెట్ పిచ్
మరో మూడ్రోజుల్లో దులీప్ ట్రోఫీ 2024 ప్రారంభం కానుంది.
Duleep Trophy: దులీప్ ట్రోఫీకి స్టార్ ఆటగాళ్లు దూరం.. జడేజా, సిరాజ్లకు విశ్రాంతి
దులీప్ ట్రోఫీకి స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు.
Team India : ప్లేయర్లు గాయపడి విరామం తీసుకుంటే.. దేశవాళీ ఆడడం తప్పనిసరి : జైషా
దేశవాళీ క్రికెట్ కు ప్రాధాన్యత ఇచ్చేందుకు బీసీసీఐ కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే క్రికెటర్ల ఫిట్నెస్, ఫామ్పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది.
దేవధర్ ట్రోఫీలో దుమ్ములేపుతున్న బెంగాల్ ఓపెనర్
దేవధర్ ట్రోఫీలో బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ దుమ్ములేపుతున్నాడు. ఈస్ట్ జోన్ తరుపున అభిమన్యు ఈశ్వరన్(100) సెంచరీ చేసి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
దేవధర్ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సౌత్జోన్, ఈస్ట్జోన్ జట్లు
దేవధర్ ట్రోపీ 2023లో భాగంగా సౌత్జోన్, ఈస్ట్జోన్ జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తుతున్నాయి. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆ జట్లు విజయాలు సాధించాయి. మరోవైపు వెస్ట్ జోన్, నార్త్ జోన్ ఆడిన రెండు మ్యాచుల్లో చెరో విజయాన్ని నమోదు చేశాయి.
Deodhar Trophy 2023: మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన
దేవధర్ ట్రోఫీలో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్నాడు. బుధవారం వెస్ట్ జోన్తో జరిగిన రెండో మ్యాచులో మయాంక్ అగర్వాల్ 115 బంతుల్లో 9 ఫోర్లతో 98 పరుగులు చేశాడు.
Deodhar Trophy 2023: చెలరేగిన ప్రియాంక్ పంచల్.. వెస్ట్ జోన్ విజయం
దేవదర్ ట్రోఫీ 2023లో భాగంగా నార్త్ ఈస్ట్ పై వెస్ట్ జోన్ గెలుపొందింది. వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పంచల్ 99* పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Duleep Trophy 2023: దులీప్ ట్రోఫీ టైటిల్ విజేత సౌత్ జోన్; వెస్ట్ జోన్పై విజయం
దులీప్ ట్రోఫీ 2023 టైటిల్ విజేతగా సౌత్ జోన్ నిలిచింది. పేసర్ వి.కౌశిక్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆర్.సాయి కిషోర్ అద్భుత బౌలింగ్తో ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్ట్ జోన్పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది.
Duleep Trophy final:హాఫ్ సెంచరీతో రాణించిన హనుమ విహారి
2023 దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి హాప్ సెంచరీతో సత్తా చాటాడు. వెస్ట్ జోన్ జట్టుపై 130 బంతుల్లో 63 పరుగులు చేశాడు.
దులీప్ ట్రోఫీ 2023: విజృంభించిన శివమ్ మావి
2023 దులీప్ ట్రోఫీలో భాగంగా తొలి సెమీ ఫైనల్లో రైట్ ఆర్మ్ పేసర్ శివమ్ మావి విజృంభించాడు. తొలుత ఈ మ్యాచులో సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ 220 పరుగులకు ఆలౌటైంది.
ఇండియన్ క్రికెట్ అభిమానులకు చేదు వార్త
దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2023 మ్యాచులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది.
దులీప్ ట్రోఫీలో వెస్ట్జోన్ జట్టుకు ఆడనున్న పుజారా, సూర్య
గత నెలలో వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా జట్టులో ఛతేశ్వర్ పుజారా, సూర్యకుమార్ యాదవ్కు స్థానం కల్పించలేదు. దీంతో దేశవాళీ టోర్నీ దులిప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టు తరుపున వీరిద్దరూ ఆడనున్నారు.