NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు /  IND vs ENG: ముగిసిన రెండు రోజు ఆట .. 255 పరుగుల ఆధిక్యంలో టీమిండియా 
    తదుపరి వార్తా కథనం
     IND vs ENG: ముగిసిన రెండు రోజు ఆట .. 255 పరుగుల ఆధిక్యంలో టీమిండియా 
    ముగిసిన రెండు రోజు ఆట .. 255 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

     IND vs ENG: ముగిసిన రెండు రోజు ఆట .. 255 పరుగుల ఆధిక్యంలో టీమిండియా 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 08, 2024
    05:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ధర్మశాల టెస్టు రెండో రోజు మ్యాచ్‌లో టీమిండియా భారీ లీడ్‌లోకి దూసుకెళ్లింది.

    తొలి రోజు ఇంగ్లండ్‌ను కేవలం 218 పరుగులకే ఆలౌట్ చేసి, 135 పరుగులు చేసిన భారత జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది.

    ఈ విధంగా భారత్ ఇప్పటి వరకు ఇంగ్లండ్‌పై 255 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.

    టీమిండియా తరుపున కెప్టెన్ రోహిత్ శర్మ(103),శుభ్‌మన్ గిల్(110) అద్భుతమైన సెంచరీలు చేశారు. కాగా, యశస్వి జైస్వాల్ (57), దేవదుత్ పడిక్కల్ (65),సర్ఫరాజ్ ఖాన్ (56) అర్ధశతకాలు సాధించారు.

    ఓవర్‌నైట్‌ 135/1 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ రెండో వికెట్‌కు రోహిత్, గిల్ ఏకంగా 161 పరుగులు జోడించారు.

    Details 

    అర్ధశతకాలు చేసిన  పడిక్కల్‌, సర్ఫరాజ్ ఖాన్ 

    ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ వేసిన తొలి బంతికే రోహిత్ క్లీన్‌ బౌల్డయ్యాడు. అయితే, స్వల్ప వ్యవధిలో రోహిత్-గిల్‌ ఔట్‌ అయ్యారు.

    అరంగేట్ర బ్యాటర్ దేవదుత్ పడిక్కల్‌, సర్ఫరాజ్ ఖాన్ అర్ధశతకాలతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.

    మరోసారి ఇంగ్లాండ్‌ బౌలర్లు విజృంభించడంతో పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్ (15), రవిచంద్రన్ అశ్విన్‌ (0)ను ఔట్‌ అయ్యారు.

    వందో టెస్టు ఆడుతున్న అశ్విన్‌ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయ్యాడు.

    ప్రస్తుతం, కుల్‌దీప్‌ యాదవ్ - జస్‌ప్రీత్ బుమ్రా క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటికి వీరిద్దరూ కలిసి తొమ్మిదో వికెట్‌కు 108 బంతుల్లో 45 పరుగులు జోడించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బీసీసీఐ చేసిన ట్వీట్ 

    Stumps on Day 2 in Dharamsala!#TeamIndia extend their first-innings lead to 255 runs as they reach 473/8 👏👏

    Kuldeep Yadav & Jasprit Bumrah with an unbeaten 45*-run partnership 🤝

    Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/6gifkjgSKJ

    — BCCI (@BCCI) March 8, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    టీమిండియా

    Rishabh Pant : రిషబ్ పంత్‌ని మోసం చేసిన కేటుగాడు అరెస్టు! రిషబ్ పంత్
    IND Vs AFG: జనవరిలో ఆప్ఘాన్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే? ఆఫ్ఘనిస్తాన్
    IND vs SA: సఫారీలో చేతిలో భారత్ ఘోర ఓటమి.. పరాజయానికి కారణాలు ఇవే! సౌత్ ఆఫ్రికా
    Virat Kohli: 146 ఏళ్ల క్రికెట్‌లో ఏ ఆటగాడికి సాధ్యం కాలేదు.. కానీ విరాట్ కోహ్లీ సాధ్యం చేశాడు!  విరాట్ కోహ్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025