NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / పాకిస్థాన్‌లో ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది : పీసీబీ ఛీఫ్ 
    తదుపరి వార్తా కథనం
    పాకిస్థాన్‌లో ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది : పీసీబీ ఛీఫ్ 
    పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ

    పాకిస్థాన్‌లో ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది : పీసీబీ ఛీఫ్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2023
    05:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ కు వచ్చి ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉందని పీసీబీ ఛీప్ నజమ్ సేఠీ పేర్కొన్నారు.

    అందుకే టీమిండియాను పాక్ కు పంపించడానికి బీసీసీఐ ఆలోచిస్తోందని తెలిపారు. అయితే ఆసియా కప్ పాకిస్థాన్ నుంచి తరలిస్తుండటంతో పీసీబీ ఛీఫ్ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు.

    ఇండియన్ బ్రిడ్జి, వాలీబాల్, కబడ్డీ టీమ్స్ పాకిస్తాన్ కు వచ్చాయని, మరి ఇండియన్ క్రికెట్ జట్టు పాకిస్థాన్ కు రావడానికి వచ్చే సమస్య ఏంటీ అని ప్రశ్నించారు.

    తన అనుమానం ప్రకారం ఇండియాలో అయినా, పాకిస్థాన్ లో అయినా పాక్ చేతుల్లో ఓడిపోతామన్న భయం మాత్రం ఇండియాకు ఉందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో నజమ్ సౌఠీ మాట్లాడారు.

    Details

    అహ్మదాబాద్ లో పాకిస్థాన్ కు భద్రతాపరమైన సమస్యలు

    ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరిగే అవకాశం ఉందన్న వార్తపై ఆయన స్పందించారు. తాను ఇది విన్నప్పుడు చాలా నవ్వుకున్నానని, ఇండియాను రాకుండా చేయడానికి ఇదోక కుట్ర అని చెప్పారు.

    చైన్నై లేదా కోల్ కతా అని చెప్పి ఉంటే వేరేలా ఉండేదని, అయితే అహ్మదాబాద్ లో పాకిస్థాన్ జట్టుకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నజీమ్ సేఠీ అన్నారు.

    దీని గురించి తక్కువ మాట్లాడడం మంచిదని, అహ్మదాబాద్ను ఎవరు ఏలుతున్నారో అందరికి తెలుసు కాదా అంటూ ఆసియా కప్ వివాదాన్ని మరింత హీట్ ఎక్కించాడు.

    ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ వేదికను ఎంపిక చేయడం వెనుక రాజకీయ కారణం ఉందని ఆయన చెప్పకనే చెప్పడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    టీమిండియా

    తాజా

    Shilpa shirodkar: కొవిడ్‌ బారిన పడిన బాలీవుడ్‌ నటి శిల్పా శిరోద్కర్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు  బాలీవుడ్
    HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా? హరిహర వీరమల్లు
    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్

    పాకిస్థాన్

    పాకిస్థాన్‌: ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు రంగం సిద్ధం; నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ ప్రధాన మంత్రి
    పాక్ జట్టును ఇండియాకు పంపిస్తే భద్రతా సమస్యలు: పీసీబీ ఛైర్మన్ క్రికెట్
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    రణరంగంగా మారిన ఇమ్రాన్ ఖాన్ ఇల్లు; మద్దతుదారులపై బాష్పవాయువు ప్రయోగం ప్రధాన మంత్రి

    టీమిండియా

    టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మకు టోఫిని అందించిన ప్రధాని మోదీ క్రికెట్
    లెజెండ్స్ క్రికెట్ లీగ్ వచ్చేసిందోచ్..! క్రికెట్
    ఆస్ట్రేలియా మీడియాపై మండిపడ్డ సునీల్ గవాస్కర్ క్రికెట్
    టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా రీ ఎంట్రీ.. బీసీసీఐ క్లారిటీ..! క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025