NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రీ షెడ్యూల్?
    తదుపరి వార్తా కథనం
    ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రీ షెడ్యూల్?
    ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రీ షెడ్యూల్?

    ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రీ షెడ్యూల్?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 26, 2023
    12:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య అహ్మాదాబాద్ వేదికగా అక్టోబర్ 15వ తేదీన జరిగే మ్యాచ్ రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది.

    ఈ మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే అదే రోజు దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

    ఈ పండుగ సందర్భంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పెడితే సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

    గుజరాత్ మొత్తం గార్బా రాత్రులతో జరుపుకునే ముఖ్యమైన పండుగ ఇది. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ తేదీని పున:పరిశీలించాలని అధికారులు బీసీసీఐకి సూచించినట్లు సమాచారం.

    Details

    బీసీసీఐని హెచ్చరించిన భద్రతా సంస్థలు

    న‌రేంద్ర మోదీ స్టేడియంలో మొత్తం ప్రేక్ష‌కుల సామ‌ర్థ్యం ల‌క్ష ఉంటుంది. ఆ వేదికలో నాలుగు మ్యాచులు జరగనున్నాయి.

    నవరాత్రి పండుగ కారణంగా పాకిస్థాన్- టీమిండియా మ్యాచ్ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐని హెచ్చరించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆ మ్యాచ్‌ను ఒక రోజు ముందే, అంటే అక్టోబ‌ర్ 14వ తేదీన నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    కాగా దీనిపై త్వరలో ఓ క్లారిటీ వస్తుందని ఓ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    పాకిస్థాన్

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    టీమిండియా

    దాయాది జట్లపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. సెమీస్‌లో తలపడాలని ఆకాంక్ష పాకిస్థాన్
    కరేబియన్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ కు సవాల్.. బుధవారం తొలి టెస్ట్ ప్రారంభం క్రికెట్
    నేడు బంగ్లాదేశ్‌తో భారత్‌ మహిళల రెండో టీ20.. సిరీస్​పై కన్నేసిన టీమిండియా బంగ్లాదేశ్
    కరేబీయన్ లో రిపోర్టర్లపై రహానే కస్సుబస్సు.. తనలో క్రికెట్ మిగిలే ఉందని స్పష్టం వెస్టిండీస్

    పాకిస్థాన్

    బిపోర్‌జాయ్ సైక్లోన్ ఎఫెక్ట్: పాకిస్థాన్‌లో భారీ వర్షాలతో 25మంది మృతి  తుపాను
    సచిన్ గ్రేట్ బ్యాటర్.. నా పేరు చెబుతాడని అనుకోలేదు : పాక్ మాజీ ఆల్‌రౌండర్ సచిన్ టెండూల్కర్
    పాక్ మామిడి పండ్ల వ్యాపారి నోట.. షకీరా వాకా వాకా పాట  వ్యాపారం
    టీమిండియాపై విషం చిమ్మిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025