NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / నేడు టీమిండియాతో తలపడనున్న ఇంగ్లాండ్‌.. గువహటిలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్
    తదుపరి వార్తా కథనం
    నేడు టీమిండియాతో తలపడనున్న ఇంగ్లాండ్‌.. గువహటిలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్

    నేడు టీమిండియాతో తలపడనున్న ఇంగ్లాండ్‌.. గువహటిలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 30, 2023
    10:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ కప్-2023లో భాగంగా నేడు భారత్ ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ జరగనుంది.అస్సాం గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో ఇంగ్లీష్ జట్టు తలపడనుంది.

    మరోవైపు తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

    రెండు మ్యాచులు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ లో ప్రత్యక్షప్రసారం కానుంది.

    జట్టు: రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్(వి), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ , శార్దూల్ ఠాకూర్

    రోహిత్ కెప్టెన్ గా ప్రపంచకప్ సమరానికి వేళ అయ్యిందని బీసీసీఐ ట్వీట్ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఐసీసీ ట్వీట్

    Two big #CWC23 warm-up matches 😤

    How to watch: https://t.co/0SbchT1peI pic.twitter.com/fwqBZbvS99

    — ICC Cricket World Cup (@cricketworldcup) September 30, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచ కప్
    టీమిండియా
    గువాహటి
    ఇంగ్లండ్

    తాజా

    Ajit Doval: భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు.. చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్‌పై అజిత్ దోవల్ దృష్టి అజిత్ దోవల్‌
    Tax Saving Schemes: పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్స్‌ను తప్పక పరిశీలించండి! పోస్టాఫీస్
    Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు  ఆఫ్ఘనిస్తాన్
    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర

    ప్రపంచ కప్

    భారత్‌లో ప్రపంచకప్-2023.. ఆరంభ వేడుక‌లు ఎక్కడో తెలుసా? క్రికెట్
    ప్రపంచకప్ ముందు ఆటగాళ్లకు గాయాలు.. వేగంగా కోలుకుంటారనే ధీమాలో క్రికెట్ దేశాలు క్రికెట్
    ప్రపంచకప్ ముంగిట టీమిండియాకు గంభీర్ సలహాలు, సూచనలు గౌతమ్ గంభీర్
    ప్రపంచకప్ పిచ్‌ల‌పై ఐసీసీ స్పెషల్ ఫోకస్.. పచ్చిక పెంచాలంటూ క్యూరెట‌ర్లకు మార్గదర్శకాలు జారీE క్రికెట్

    టీమిండియా

    Aisa Cup 2023 : రేపు బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్.. భారత జట్టులో కొన్ని మార్పులు బంగ్లాదేశ్
    Asia Cup : నేడు భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌.. వర్షం ప్రభావం చూపుతుందా? బంగ్లాదేశ్
    IND Vs BAN : టాస్ గెలిచిన రోహిత్.. ఐదురుగు కీలక ప్లేయర్లకు రెస్ట్ రోహిత్ శర్మ
    MS Dhoni: యువ క్రికెటర్ కు లిఫ్ట్ ఇచ్చిన ధోని (Video) ఎంఎస్ ధోని

    గువాహటి

    అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన తెలంగాణ
    అసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం  అస్సాం/అసోం
    గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం

    ఇంగ్లండ్

    కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే!  ప్రిన్స్ హ్యారీ
    యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్‌పైనే ఒత్తిడి ఎక్కువ : స్కాట్ బోలాండ్ ఆస్ట్రేలియా
    ఇంతకీ జోష్ టంగ్ ఎవరు.. ఇంగ్లండ్ జట్టులోకి ఎలా వచ్చాడంటే?  ఐర్లాండ్
    జాసన్ రాయ్ కీలక నిర్ణయం.. డబ్బు కోసం ఇంగ్లండ్ జట్టుకు గుడ్ బై!  క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025