NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / 11 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల జట్టు 
    తదుపరి వార్తా కథనం
    11 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల జట్టు 
    భారత మహిళల జట్టు

    11 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల జట్టు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 16, 2023
    05:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాణించినా భారత మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచు ఆడేందుకు సిద్ధమవుతున్నారు.

    భారత మహిళల జట్టు జూలైలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లను టీమిండియా ఆడనుంది.

    ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టు చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. టీమిండియా టూర్ గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మహిళా విభాగం అధ్యక్షురాలు షఫియుల్ అలమ్ చౌధురి నదెల్ ప్రకటించింది.

    బంగ్లాదేశ్ జట్టు టీమిండియా మహిళా జట్టుత జులైలో వన్డే సిరీస్ ను ఆడనుందని, ఈ మ్యాచులన్నీ షేర్-ఇ-బంగ్లా నేషన్ క్రికెట్ మైదానంలో జరుగుతాయని ఆమె చెప్పారు.

    Details

    భారత మహిళల జట్టు షెడ్యూల్ ఇదే

    బంగ్లాదేశ్ గడ్డపై మహిళా క్రికెట్ మ్యాచులు నిర్వహించడం 11 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. చివరి సారిగా 2012లో బంగ్లా జట్టు దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో తలపడిన విషయం తెలిసిందే.

    జూలై 9న జరిగే తొలి టీ20ల్లో బంగ్లా, భారత మహిళల జట్లు తలపడనున్నాయి. జులై 11న రెండో టీ20, మూడో టీ20 జూలై 13న జరగనుంది.

    తొలి వ‌న్డే జూలై 16న జ‌ర‌గ‌నుంది. రెండో వ‌న్డే 19న‌, 22న మూడో వ‌న్డే మ్యాచ్‌లు నిర్వ‌హిస్తారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    టీమిండియా

    ఆ సెంచరీ కోసం రెండేళ్లుగా ఏడ్చానా అనిపించింది : విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    వివాదాస్పద నిబంధనను తొలగిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం! ఐసీసీ
    డబ్ల్యూటీసీ ఫైనల్ కు తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి క్రికెట్
    అతడు మా జట్టులో కీలకమైన ఆటగాడు.. ఆసీస్ ప్రధాన కోచ్ ఆస్ట్రేలియా

    క్రికెట్

    డబ్య్లూటీసీ ఫైనల్‌కు ముందు రహానే బర్త్ డే.. టీమిండియాలో వైబ్రేషన్స్! అంజిక్యా రహానే
    డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత 'గద' వెనుక కథ తెలిస్తే అశ్చర్యపోవాల్సిందే! వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    WTC Final: తొలిరోజు ఆసీసీదే.. విఫలమైన టీమిండియా బౌలర్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు  వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025