NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Narendra Modi: పారాలింపిక్స్‌లో దేశాన్ని గర్వపడేలా చేశారు : మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Narendra Modi: పారాలింపిక్స్‌లో దేశాన్ని గర్వపడేలా చేశారు : మోదీ 
    పారాలింపిక్స్‌లో దేశాన్ని గర్వపడేలా చేశారు : మోదీ

    Narendra Modi: పారాలింపిక్స్‌లో దేశాన్ని గర్వపడేలా చేశారు : మోదీ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 02, 2024
    12:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 6 పతకాలు సొంతం చేసుకుంది. వీటిలో 1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.

    మోనా అగర్వాల్, ప్రీతి పాల్, మనీష్ నర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్‌లతో మాట్లాడి, వారి విజయాలను ప్రశంసించారు.

    పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన ప్రతీ పతకం దేశాన్ని గర్వించేలా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

    లేఖా స్వర్ణ పతకం సాధించినందుకు ప్రధాని మోదీ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

    Details

    పతకాలు సాధించడపై ప్రశంసలు

    ఈ ఏడాది ఆగస్టు 29 నుంచి పారిస్‌లో పారాలింపిక్స్ ప్రారంభమయ్యాయి. రెండో రోజే పారా షూటర్ అవ్నీ లేఖా స్వర్ణ పతకం సాధించడం గమనార్హం.

    టోక్యో పారాలింపిక్స్‌లోనూ అవ్నీ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే.

    పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో మనీష్ నర్వాల్ రజత పతకం సాధించాడు.

    ప్రీతి పాల్, మహిళల 100 మీటర్ల T35 ఫైనల్‌లో, అలాగే 200 మీటర్ల ఈవెంట్‌లో రెండు కాంస్య పతకాలు గెలిచింది.

    మోనా అగర్వాల్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో, రుబీనా ఫ్రాన్సిస్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాలు సాధించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    పారిస్ ఒలింపిక్స్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    నరేంద్ర మోదీ

    PM Modi: రికార్డ్ తిరగ రాసిన మోదీ..xలో పెరిగిన ఫాలోవర్ల సంఖ్య.ఏ దేశ ప్రధానికి లేని క్రేజ్ భారతదేశం
    Modiji not enemy: అనంత్-రాధిక పెళ్లిలో ప్రధానిని కలిసిన శంకరాచార్య భారతదేశం
    Elon Musk: ప్రధాని మోదీకి ఎలాన్ మస్క్ అభినందనలు.. ఎందుకంటే..? ఎలాన్ మస్క్
    Kargil Vijay Diwas: కార్గిల్‌ అమరవీరులకు నివాళులర్పించిన మోదీ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగానికి శంకుస్థాపన భారతదేశం

    పారిస్ ఒలింపిక్స్

    Paris Olympics : ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత షూటర్ రమితా జిందాల్ స్పోర్ట్స్
    Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్య సాధించిన మను భాకర్ ఇండియా
    Paris Olympics Day 3 Schedule: రమిత,అర్జున్‌ బాబౌటాపైనే ఆశలు..రెండో విజయంపై కన్నేసిన పురుషుల హాకీ జట్టు  క్రీడలు
    Olympics: గత 5 ఒలింపిక్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం సాధించిన ఆటగాళ్లు క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025