NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన, ఆలౌరౌండర్ రీ ఎంట్రీ
    తదుపరి వార్తా కథనం
    టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన, ఆలౌరౌండర్ రీ ఎంట్రీ
    టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న జేమీషన్

    టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన, ఆలౌరౌండర్ రీ ఎంట్రీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 03, 2023
    01:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంగ్లండ్‌తో ఫిబ్రవరి 16న స్వదేశంలో న్యూజిలాండ్ రెండు టెస్టులను ఆడనుంది. ఇందుకోసం 14మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ ప్రకటించింది. టిమ్ సౌతీ న్యూజిలాండ్ టెస్టుకు సారథిగా నియమితులయ్యారు.

    ఆల్ రౌండర్ కైల్ జేమీసన్ ఆరు నెలల తర్వాత జాతీయ జట్టులో తిరిగి స్థానం సంపాదించుకున్నాడు. గతేడాది జూన్‌లో ఇంగ్లండ్‌ పర్యటనలో జేమీసన్‌ వెన్నులో గాయమైంది. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

    లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి పాకిస్థాన్ సిరీస్‌లో ఆకట్టుకోవడంతో తిరిగి జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

    న్యూజిలాండ్

    న్యూజిలాండ్ టెస్టు జట్టులోని సభ్యులు

    పాకిస్థాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టిన సోధీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆల్ రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ జట్టులో రెండో స్పిన్నర్ గా ఎంపికయ్యాడు

    కేన్ విలియమ్సన్‌ను టెస్ట్ కెప్టెన్‌గా తప్పించిన తర్వాత సొంతగడ్డపై తొలిసారిగా టిమ్ సౌతీ జట్టుకు నాయకత్వ బాధ్యతను వహించనున్నాడు ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరిగే తొలి టెస్టు బే ఓవల్‌లో డే-నైట్‌గా మ్యాచ్‌గా జరగనుంది.

    న్యూజిలాండ్ టెస్ట్ జట్టు: టిమ్ సౌతీ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, ఇష్‌సోధి, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, నీల్ వాగ్నెర్ విలియమ్సన్, విల్‌యంగ్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    న్యూజిలాండ్
    క్రికెట్

    తాజా

    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్ రాహుల్ గాంధీ

    న్యూజిలాండ్

    హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కేన్ విలియమ్సన్ క్రికెట్
    న్యూజిలాండ్ బ్యాటర్ల నడ్డి విరిచిన నవాజ్, నసీమ్ పాకిస్థాన్
    భారత్‌తో టీ20 సిరీస్‌ జట్టును ప్రకటించిన కివిస్, కొత్త కెప్టెన్ ఇతడే క్రికెట్
    జెసిండా ఆర్డెర్న్: న్యూజిలాండ్ ప్రధాని సంచలన ప్రకటన, వచ్చే నెలలో పదవికి రాజీనామా ప్రధాన మంత్రి

    క్రికెట్

    కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా మాజీ ప్లేయర్ కుల్దీప్ యాదవ్
    టీమిండియా విరాట్ కోహ్లీపైనే ఆధారపడి ఉంది: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ విరాట్ కోహ్లీ
    వెస్టిండీస్ మెంటర్‌గా బ్రియన్ లారా వెస్టిండీస్
    ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025