NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఒకే జట్టు తరుపున బరిలోకి దిగనున్న పుజారా, స్మిత్ 
    తదుపరి వార్తా కథనం
    ఒకే జట్టు తరుపున బరిలోకి దిగనున్న పుజారా, స్మిత్ 
    కౌంటీలో కలిసి ఆడనున్న పుజారా, స్మిత్

    ఒకే జట్టు తరుపున బరిలోకి దిగనున్న పుజారా, స్మిత్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 02, 2023
    11:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముందు ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. టీమిండియా బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ లు ఒకే జట్టు తరుపున బరిలోకి దిగనున్నారు. కౌంటీ క్రికెట్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ససెక్స్ తరుపున ఆడనున్నారు.

    ఇక ససెక్స్ కి సారథ్యం వహిస్తున్న పుజారా, స్మిత్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేయనుండటం ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది.

    డబ్ల్యూటీసీ సన్నాహాల్లో భాగంగా వార్సెస్టర్‌షైర్‌ (మే 4-7), లీసెస్టర్‌షైర్‌ (11-14), గ్లామోర్గాన్‌ (18-21)తో మ్యాచ్‌ల్లో స్మిత్‌ బరిలో దిగనున్నాడు.

    Details

    స్మిత్ తో కలిసి జట్టులో ఉండడం ఆనందంగా ఉంది: పుజారా

    తామిద్దరం మాట్లాడుకున్నామని, ఎక్కువ సార్లు ఒకరితో ఒకరు తలపడ్డామని, అయితే ఒకే జట్టు తరుపున ఎప్పుడూ కలిసి ఆడలేదని పుజారా పేర్కొన్నారు.

    స్మిత్ తో కలిసి జట్టులో ఉండడం ఆనందంగా ఉందని, స్మిత్ ఆలోచనల్ని, అతడిని ఇంకాస్త మెరుగ్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానని, అయితే మైదానం వెలువల తాము మంచి స్నేహితులమని పుజారా గుర్తు చేశాడు.

    ఇక టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 7నుంచి ప్రారంభం కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    టీమిండియా

    పృథ్వీషాపై రివర్స్ కేసు.. అసభ్యంగా తాకాడని ఆరోపణ క్రికెట్
    కొత్త జెర్సీతో దర్శమివ్వనున్న టీమిండియా ఆటగాళ్లు..! క్రికెట్
    T20 World Cup Semi final లో తలపడనున్న భారత్- ఆస్ట్రేలియా క్రికెట్
    కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించడంపై చాట్ జీపీటీ సమాధానం క్రికెట్

    క్రికెట్

    చెలరేగిన తిలక్ వర్మ.. ముంబై స్కోరు ఎంతటే! ముంబయి ఇండియన్స్
    ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు పెద్దమొత్తంలో వేతనాలు ఆస్ట్రేలియా
    మార్ర్కమ్ సునామీ ఇన్నింగ్స్.. సౌతాఫ్రికా ప్రపంచకప్ బెర్తు ఖరారు! సౌత్ ఆఫ్రికా
    IPL 2023: అభిమానులకు గుడ్‌న్యూస్.. నేడు స్టేడియంలోకి రిషబ్ పంత్ రిషబ్ పంత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025