
RR vs RCB :ఆర్సీబీ బౌలర్ల మాయాజాలం.. మోస్తరు స్కోర్కే పరిమితమైన రాజస్థాన్
ఈ వార్తాకథనం ఏంటి
జైపూర్ వేదికగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లు రాణించడంతో రాజస్థాన్ భారీ స్కోరును చేయలేకపోయింది.
యశస్వీ జైస్వాల్ 47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశారు.
ఇక రియాన్ పరగా్ (30), జురేల్ (35) ఫర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్, హేజిల్ వుడ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా తలా ఓ వికెట్ తీశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హాఫ్ సెంచరీతో చెలరేగిన యశస్వీ
Innings Break!#RR post a competitive 1⃣7⃣3⃣ / 4⃣ on the back of Yashasvi Jaiswal's impressive 75(47) 👌
— IndianPremierLeague (@IPL) April 13, 2025
Will #RCB chase this down and seal 2⃣ points? 🤔
Updates ▶ https://t.co/rqkY49M8lt#TATAIPL | #RRvRCB | @rajasthanroyals | @RCBTweets pic.twitter.com/BHf8fMx4qR